new Delhi

మా అమ్మ చనిపోయినా పలకరించలె

కేసీఆర్​ కనీసం ఫోన్​ కూడా చేయలేదు..  గవర్నర్​ తమిళిసై ఆవేదన రాష్ట్రంలో డ్రగ్స్​తో యువత నాశనమైతున్నరు..  ఈ విషయంలో ఓ తల్లిగా బాధపడుత

Read More

రాజ్యాంగాన్ని అవమానిస్తరా?

వ్యక్తిగతంగా అవమానించినా... కనీసం పదవికి మర్యాద ఇవ్వాలి గవర్నర్​ టూర్​కు ఎలా వ్యవహరించాలో సీఎస్​కు, కలెక్టర్లకు తెలియదా? దీనిపై చర్యలు తీస

Read More

వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీతో దాడులు చేయిస్తారా..?

న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోడీతో  భేటీ అయ్యారు. పార్లమెంట్ లోని ప్రధాని మోడీ కార్యాలయంలో ఇద్దరు నేతల సమావేశం దాదాపు 20 నిమిషా

Read More

రైతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చెలగాటం

న్యూఢిల్లీ: రైతుల జీవితాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్ లో

Read More

సోనియా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ మీటింగ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. భేటీకి ముందు కాంగ్రెస్ నేతలు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపట

Read More

అమిత్ షా, చిదంబరం పలకరించుకున్రు

న్యూఢిల్లీ: పార్లమెంట్ భవనం ఎదుట ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఒకరినొకరు పలకర

Read More

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్

న్యూఢిల్లీ: ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ నివాసంలో తరుణ్ చుగ్,

Read More

జొమాటో, స్విగ్గీలపై దర్యాప్తు అవసరమే

దర్యాప్తు చేయాలని సీసీఐ ఆదేశాలు న్యూఢిల్లీ: జొమాటో, స్విగ్గీ కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలని కాంపిటీషన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా (సీసీఐ) ఆదేశించిం

Read More

మీడియా అనుమతులు  మరింత ఈజీగా

ఇకపై లైసెన్సులు, అనుమతులు, రిజిస్ట్రేషన్లన్నీ అందులోనే ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ న్యూఢిల్లీ: డిజిటల్​ ఇండియాలో భాగంగా బ్రా

Read More

లొల్లులు ఆపి.. సర్కార్​తో కొట్లాడాలె

ఈగోలకు పోవద్దని రాహుల్ క్లాస్  మీడియాకెక్కితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిక ప్రజా సమస్యలపై పోరాడమన్నారు: రేవంత్​ నేతల మధ్య విభేదా

Read More

రష్యా ఆయిల్‌‌‌‌ కొంటున్నాం

న్యూఢిల్లీ: రష్యా ఆయిల్‌‌ను ఇప్పటికే కొనడం స్టార్ట్ చేశామని, మరింత ఆయిల్‌‌ను కొంటామని  శుక్రవారం జరిగిన ఇండియా బిజినెస్ లీడర్

Read More

టాటా, కియా,  మహీంద్రా అమ్మకాలు అప్​

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్​ విడిభాగాల కొరత కారణంగా ఈ ఏడాది మార్చిలో హోల్​సేల్స్​ తగ్గాయని మారుతీ సుజుకీ, హ్యుండై ప్రకటించాయి. అయితే టాటా మోటార్స్​, స్కో

Read More

తెలంగాణ‌ నుంచి రా రైస్ మొత్తం తీసుకుంటాం

న్యూఢిల్లీ: రా రైస్ తీసుకుంటామని పదేపదే చెబుతున్నా.. తెలంగాణ సర్కార్ కు అర్థం కావడం లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ధాన్యం సేకరణపై రాజ్య

Read More