new Delhi

నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదాకు సుప్రీంకోర్టు నో

న్యూఢిల్లీ: నీట్ పీజీ ఎగ్జామ్ – 2022ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నీట్ పీజీ ఎగ్జామ్ 22ను వాయిదా వేయాలన

Read More

బ్రహ్మోస్‌ మిస్సైల్‌ పరీక్ష విజయవంతం

న్యూఢిల్లీ: బ్రహ్మోస్‌ మిస్సైల్‌ ఎక్స్‌టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను భారత్  విజయవంతంగా ప్రయోగించింది. ఐఏఎఫ్ కు చెందిన ఎస్‌యూ-

Read More

అయూబ్ కుటుంబం కష్టం విని భావోద్వేగానికి గురైన ప్రధాని

ఢిల్లీ : గుజరాత్ లోని బరూచ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. అయూబ్ పటేల్ అనే వ్యక్తి తన కుటుంబం గురించి, తమ

Read More

నూతన ఎన్నికల ప్రధాన కమీషనర్ గా రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఓ ప్రక

Read More

ఆధునిక భారత్లో ప్రజాదరణ పొందిన నేత మోడీ

డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్య న్యూఢిల్లీ: ఆధునిక భారత్లో అత్యంత ప్రజాధారణ పొందిన నాయకుల్లో మోడీ ఒకరని ఉపరాష్ట్రపతి వ

Read More

అధికారికి నీళ్లిచ్చిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: స్పీచ్ మధ్యలో ఓ అధికారికి దాహం వేయగా... స్వయంగా కేంద్ర మంత్రే నీళ్లు అందించిన ఘటన దేశ రాజధానిలో జరిగింది. ఇక నీళ్లు అందించింది ఎవరో కాదు .

Read More

కేటీఆర్ ఆస్తులు ఆరు రెట్లు పెరిగినయ్!

న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగ

Read More

ఢిల్లీ వీధుల్లో.. మెడిసిన్ బాబా

పేదలకు ఉచితంగా పంపిణీ 85 ఏళ్ల వయసులోనూ సమాజానికి సేవ న్యూఢిల్లీ, వెలుగు : కొందరు తమ కోసం బతుకుతారు. మరికొందరు సమాజం కోసం జీవిస్తారు. రెండో కో

Read More

ఫెడ్ న్యూయార్క్‌‌లో డైరెక్టర్‌‌‌‌గా తెలుగు వ్యక్తి

న్యూఢిల్లీ: తెలుగు వ్యక్తి అయిన ఐబీఎం చైర్మన్ అరవింద్‌‌ కృష్ణ  ఫెడరల్ రిజర్వ్‌‌ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ బోర్డు డైరెక్టర్‌

Read More

సబ్‌‌మెరైన్ల ప్రాజెక్టు నుంచి ఫ్రాన్స్ కంపెనీ ఔట్​

న్యూఢిల్లీ : ఇండియాలో సబ్‌‌‌‌మెరైన్లను నిర్మించే ‘పీ75ఐ’ ప్రాజెక్టు నుంచి ఫ్రాన్స్‌‌‌‌కు చెందిన నే

Read More

దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్రాలకు బొగ్గును సరఫరా

Read More

ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే

న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ మనోజ్ పాండే ఎంపికయ్యారు. మనోజ్ పాండేను ఇండియన్ ఆర్మీ 29వ చీఫ్ గా నియమిస్తూ భారత రక్షణ శాఖ నిర్ణయం తీసుకు

Read More

రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీం కోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. సరైన పరిశీలన లేకుండా ఎలా తొలగిస్తారని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. త

Read More