new Delhi
ఉద్యోగుల పెర్ఫార్మెన్స్ను ప్రతి నెలా చెక్ చేస్తా
ఎంటీఎన్ఎల్కు ఫ్యూచర్ లేదని వ్యాఖ్య న్యూఢిల్లీ: సరిగ్గా పనిచేయలేకపోతే తట్టాబుట్టా సర్దుకొని సంస్థను వీడాలని టెలికం మినిస్టర్&zwn
Read Moreరేషన్ డీలర్లకు ఆరోగ్య బీమా కల్పించాలె
న్యూఢిల్లీ: అల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో రాష్ట్రంతో సహా పలు రాష్ట్రాల నుం
Read Moreరాష్ట్రపతికి అధిర్ రంజన్ క్షమాపణ లేఖ
న్యూఢిల్లీ: క్షమాపణ కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ లోక్ సభా పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి లేఖ రాశారు. తాను రాష్ట్రపతికి బదులుగా పొ
Read Moreఐదేళ్ల పాపతో మోడీ ఆసక్తికర సంభాషణ
న్యూఢిల్లీ: ఓ ఐదేళ్ల పాపతో మోడీ జరిపిన సంభాషణ అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే మోడీ... ఆ బాలిక చెప్పిన
Read Moreరిటైర్మెంట్ తర్వాత కోవింద్ ఎక్కడికెళ్లారంటే..
కొత్త ఇంట్లోకి ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రులు న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇకపై ఆయన 1
Read Moreసిద్ధాంతాలు వేరైనా దేశ ప్రజల సంక్షేమమే ముఖ్యం
న్యూఢిల్లీ: సిద్ధాంతాల పరంగా ఎన్ని విమర్శలు చేసుకున్నా... అందరి ప్రయారిటీ దేశ ప్రయోజనాలే కావాలని పీఎం మోడీ హితవు పలికారు. పార్టీలు, వ్యక్తులు దేశానికి
Read Moreదేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో తగ్గిన కరోనా కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో 16,866 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 
Read Moreభారత ప్రజాస్వామ్యం అందరికీ అవకాశాలు ఇస్తుంది
న్యూఢిల్లీ: ఐదేళ్ల పదవీ కాలం తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతి హోదాలో జాతినుద్దేశించి రామ్ నాథ్ కోవ
Read Moreద్రౌపది ముర్ముకు సపోర్టు చేయాలని కేసీఆర్ కు జెప్పిన
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపది ముర్ముకు కేసీఆర్ మద్దతు ఇవ్వకపోవడం తనను బాధించిందని తేజావత్ రామచంద్రు నాయక్ తెలిపారు. రేపు భారత 1
Read Moreఅగ్నిపథ్తో సైనిక బలగాలు బలహీనం
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ స్కీంతో దేశ భద్రతకు ముప్పు అని, ఆ స్కీంను వాపస్ తీసుకోవాలని ఎంపీ ఉత్తమ్
Read Moreఢిల్లీలో ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికోల ఆందోళన
న్యూఢిల్లీ: దేశంలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు డిమాండ్ చేశ
Read Moreసోనియా ఈడీ విచారణలో చిన్న మార్పు
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణని ఈనెల 26వ తేదీకి మార్చారు అధికారులు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25వ తేదీన ప్రశ్నించాల్సింది ఉంది. క
Read Moreచర్చలకు సిద్ధం.. కేంద్రం అసత్యాలు చెప్తోంది
న్యూఢిల్లీ: జీఎస్టీ, ధరల పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ధరల పెరగుదలపై, ద్రవ్య
Read More












