Nirmal

ఆదిలాబాద్‌లో రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు అనుమతి లేదు

ఆదిలాబాద్, వెలుగు: సుప్రీంకోర్టు గైడ్​లైన్స్ ప్రకారం జిల్లాలో రాత్రి 10 గంటల తర్వాత డీజేలకు అనుమతులు లేవని డీఏస్పీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం వన్ ట

Read More

భూమాఫియాగా మారిన పాయల్ శంకర్ : శ్రీనివాస్ రెడ్డి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూ మాఫియాను పెంచిపోషిస్తున్నారని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్​చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు

Read More

ఆసిఫాబాద్ పట్టణంలో బంద్ పాటించిన కూరగాయల వ్యాపారులు

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ పట్టణంలోని కూరగాయల వ్యాపారులు సోమవారం బంద్ పాటించారు. జిల్లా కేంద్రంలోని జూబ్లీ మార్కెట్​లో కాకుండా పట్టణంలోని వివేకానంద,

Read More

ఆదిలాబాద్ రిమ్స్​లో గ్యాస్ట్రాలజీ సేవలు ప్రారంభం

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్​సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆదివారం గ్యాస్ట్రాలజీ ఓపీ సేవలను ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ ప్రారంభ

Read More

పెండింగ్ సీఎంఆర్ ను వెంటనే చెల్లించండి .. రైస్ మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

భైంసా, వెలుగు: నిర్మల్​జిల్లాలో పెండింగ్‌‌‌‌లో ఉన్న సీఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ రైస్ మిల్లర్లను ఆద

Read More

మంచిర్యాల జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకాలు

ఎంపీ కృషితో పెన్షన్​ నిధికి రూ.140 కోట్ల నిధులు  మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, రిటైర్డ్ కార్మికుల సంబురాలు  కోల్ బెల

Read More

శ్రీరాంపూర్‌‌లో డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ : ఏసీపీ వెంకటేశ్వర్లు

నస్పూర్, వెలుగు: అసాంఘిక కార్యకలాపాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో ప్రెట్రోలింగ్ నిర్వహిస్తామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ అన్

Read More

మాల గురజాలలో నిమ్స్ వైద్య బృందం .. కిడ్నీ సమస్యపై 150 మందికి పరీక్షలు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాల గురజాలలో కొందరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని వస్తున్న వార

Read More

40 నెలల్లో మూడో ప్లాంట్​ పూర్తవ్వాలి : సత్యనారాయణరావు

జైపూర్, వెలుగు: 40  నెలల్లో మూడో ప్లాంట్​ పనులు పూర్తవ్వాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం)  సత్యనారాయణరావు ఆదేశించారు. శుక్రవారం సింగరేణి డైరె

Read More

శంషాబాద్‎లో ఉద్విగ్న వాతావరణం: దుబాయ్‎లో పాకిస్తానీ చేతిలో హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలు రాక

హైదరాబాద్: దుబాయ్‎లో హత్యకు గురైన తెలంగాణకు చెందిన ఇద్దరు వలస కార్మికుల మృతదేహాలు కాసేపటి క్రితం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎయిర్ పోర్

Read More

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి .. కలెక్టర్ల అవగాహన కార్యక్రమాలు

జన్నారం, వెలుగు: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భూభారతిపై

Read More

పెంబి మండలం అందని నీరు.. ఎండుతున్న వరి

పెంబి, వెలుగు: రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీరందక ఎండుతోంది. ఎస్సారెస్పీ డి 28 కెనాల్ ద్వారా అందాల్సిన నీరు అందక పెంబి మండలం మందపల్లిలోని కొత్త

Read More

బాసరలో రిషికన్య వేద విద్యాలయం ఏర్పాటు

భైంసా, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో రిషికన్య వేద విశ్వ విద్యాలయం నెలకొల్పేందుకు కృషి చేస్తానని పతంజలి యోగా పీఠ తెలంగాణ, ఆధ్రప్రదేశ్

Read More