
Nirmal
మందమర్రి గనుల్లో 70 శాతం బొగ్గు ఉత్పత్తి : జీఎం జి.దేవేందర్
ఏడాదిలోగా ఆర్కేపీ ఓసీపీలో మైనింగ్కార్యకలాపాలు కోల్బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు ఏప్రిల్లో 70శాతం ఉత్పత్తి సాధించాయని ఏరియ
Read Moreఅక్షయ తృతీయ: బాసరలో పోటెత్తిన భక్తులు.. అమ్మవారి సన్నిధిలో భారీగా అక్షరాభ్యాసం పూజలు
అక్షయ తృతీయ సందర్భంగా తెలంగాణలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు ఆలయాలను దర్శించుకుంటున్నారు. బుధవారం (ఏప్ర
Read Moreచిరుధాన్యాలు పండించాలి: ఐటీడీఏ పీవో
తిర్యాణి, వెలుగు: చిరుధాన్యాలు పండించి రైతులు ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా సూచించారు. వాసన్ ఎల్ఐసీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం త
Read Moreభూభారతితో భూములకు రక్షణ : కలెక్టర్ అభిలాష అభినవ్
కుంటాల/కుభీర్, వెలుగు: ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతితో ప్రతి రైతు భూమికి రక్షణ ఉంటుందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కొత్త చట్టంపై మంగళవారం
Read Moreప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించండి .. ప్రజావాణిలో కలెక్టర్ల ఆదేశం
నిర్మల్, వెలుగు: ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జ
Read Moreమా ఊరికి కరెంట్ ఎప్పుడొస్తది .. నాయకపు గూడ గ్రామస్తుల వినూత్న నిరసన
పోల్స్ వేసేందుకు అనుమతించని ఫారెస్ట్ శాఖ ఆసిఫాబాద్, వెలుగు: స్వతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా తమ ఊరికి ఇప్పటికీ కరెంట్సౌకర్యం లే
Read Moreమంచిర్యాల జిల్లాలో టీబీ పేషెంట్లకు ప్రత్యేక అబులెన్సుల్లో సేవలు
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ భవన కార్మికులకు హెచ్ఐవీ, టీబీ పేషెంట్లకు పది రోజుల పాటు ప్రత్యేక అంబులెన్సుల్లో సేవలందిస్తామని మంచిర్యాల
Read Moreఇందారంలో ఇసుక రీచ్ ప్రారంభం
జైపూర్, వెలుగు: మండలంలోని ఇందారంలో గోదావరి నది బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్ ను మైనింగ్ ఏడీ జగన్ మోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభి
Read Moreఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో తీరిన నీటి కష్టాలు
కోటపెల్లి, వెలుగు: మండలంలోని సెట్పల్లి ఎస్సీ కాలనీలో కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని.. బోరు వే
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 28న) ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఒక ప్ర
Read Moreనిర్మల్ జిల్లాలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వంద మంది మైనర్లు
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. కౌన్సెలింగ్ నిర్మల్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నిర్మల్ఎస్పీ జానకి షర్మిల స్పెషల్ఫోకస్పెట్టార
Read Moreజన్నారం గ్రామంలో ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
జన్నారం, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామ రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు.
Read Moreబాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల
Read More