parliament
దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్
న్యూఢిల్లీ: జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం (జూలై 23) ఢిల్లీలో
Read Moreదమ్ముంటే గుజరాత్లో ఆ పని చేయండి: బీజేపీకి CM రేవంత్ సవాల్
న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వ్యవహరిస్తోన్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్
Read Moreకేంద్రం బిల్లులు ఆమోదిస్తే.. సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు: CM రేవంత్
న్యూఢిల్లీ: తెలంగాణలో పక్కాగా కులగణన చేశామని.. కులగణనలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వందేళ్లుగా వాయిదా పడ్డ కుల గణనను న
Read Moreకొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఈసీ కీలక ప్రకటన..
జగదీప్ ధన్కడ్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రక్రియను ప్రారంభించింది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యుల( ఎలక్టోరల్ క
Read Moreఉభయ సభల్లో సర్ రగడ..కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన
బిహార్లో చేపడ్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’పై చర్చకు పట్టు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నిరసన ప్లకార్డులతో వెల్లోకి
Read Moreబీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీ తలోదారి!
బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్పించాల్సిందే అంటున్న బీఆర్ఎస్ నేతలు కుదరదని తేల్చి చెబుతున్న బీజేపీ లీడర్లు ఒకవేళ చేర్చినా సుప్
Read Moreరామచందర్ రావు నోటీసులకు భయపడ.. ఎట్ల సమాధానం చెప్పాలో నాకు తెలుసు
బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్ రావు నోటీసులకు భయపడేది లేదని కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. నోటీసులు అందిన తరువాత &nbs
Read Moreకులగణన, బీసీ రిజర్వేషన్లపై ..జులై 24న ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్
జులై 24న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తారని చెప్పారు ఎంపీ మల్లు రవి. కులగణన సర్వేపై నిపుణుల కమిటీ నివేదిక
Read Moreపహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు కాంగ్రెస్ పట్టు... లోక్ సభలో గందరగోళం..
సోమవారం ( జులై 21 ) పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ ప్రసంగంతో ప్రారంభమైన సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే గందరగోళానికి దారి తీ
Read Moreపార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎప్పటి నుంచి అంటే.?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీ ఖరారయ్యింది. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరగనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కిరణ్ రిజీజు తెలిపా
Read Moreఆపరేషన్ సిందూర్పై పార్లమెంట్లో చర్చిద్దాం: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల లేఖ
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇండియా కూట
Read Moreహమాస్ గాజా చీఫ్ సిన్వర్ ను హతమార్చాం: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ గాజా చీఫ్ కమాండర్ మహ్మద్ సిన్వర్ హతమయ్యాడని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం (మే28)న ధృవీకరించారు.
Read Moreనీతి ఆయోగ్ సమావేశం కేవలం వంచన, దృష్టి మరల్చడమే: జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ అనేది ఒక "అయోగ్య సంస్థ" అని కాంగ్రెస్ ఆరోపించింది. నీతి ఆయోగ్ సమావేశం అంటే కేవలం వంచన, దృష్టి మరల్చే కార్
Read More












