parliament

పెద్ద మనసుతో మనసులు గెలిచారు

కాంగ్రెస్-బీజేపీ.. రాజకీయంగా రెండు భిన్న ధ్రువాలు. రెండు పార్టీల ఐడియాలజీలు పూర్తిగా వేర్వేరు. కానీ నాయకుల మధ్య సిద్ధాంత, రాజకీయ పరమైన శత్రుత్వమే తప్ప

Read More

వాహనదారులకు షాక్.. పెట్రోల్‌పై రూ. 2.5, డీజిల్‌పై రూ. 4 సెస్

మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనాదారులు బెంబెలెత్తుతున్నారు. తాజాగా పెట్రోల్, డీజిల్‌పై సెస్‌

Read More

కొత్తగా ఇల్లు కొనేవారికి గుడ్‌న్యూస్

కొత్తగా ఇల్లు కొనేవారికి బడ్జెట్‌లో శుభవార్త చెప్పారు. ఆఫర్డబుల్ హౌజింగ్‌కు ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించా

Read More

75 ఏళ్లు పైబడినవారికి ఐటీ నుంచి మినహాయింపు

బడ్జెట్‌లో ఐటీకి సంబంధించి కొన్ని మార్పులు తీసుకొచ్చారు కానీ, స్లాబుల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. అయితే 75 ఏళ్లు పైబడినవారికి మాత్రం ఐటీ ఫైలిం

Read More

బడ్జెట్ అప్‌డేట్స్: మెట్రో న్యూ, మెట్రో లైట్ పేరుతో కొత్త ప్రాజెక్టులు

బడ్జెట్‌లో మెట్రో రైళ్ల కోసం రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. మెట్రో న్యూ, మెట్రో లైట్ పేరుతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Read More

బడ్జెట్ అప్‌డేట్స్: బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం

ఈసారి బడ్జెట్‌లో బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు తీసుకొచ్చారు. దేశంలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్పీఏలు, మొండిబకాయిలను బ్యాడ్ బ

Read More

బడ్జెట్ అప్‌‌డేట్స్: మంచినీటి పథకానికి రూ.87 వేల కోట్లు

దేశంలో ఇప్పటికీ మంచినీటి కొరత ఉంది. దాన్ని తగ్గించే దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఈసారి బడ్జెట్‌లో రక్షిత మంచినీటి పథకానికి రూ.87 వేల కోట్లు కే

Read More

బడ్జెట్‌లో వైద్యరంగానికి భారీ కేటాయింపులు

పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ్ యోజన హెల్త్ కేర్ కోసం రూ. 2,23,846 కోట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఈసారి బడ్జెట్‌ను డిజిటల్‌గా ప్రవేశపెట్

Read More

పితృత్వ సెలవులకు అప్లై చేసిన ఎంపీ

తనకు తొమ్మిది రోజుల పాటు పితృత్వ సెలవులు కావాలని కోరుతూ శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. తన భార్య నిండు గర్బవత

Read More

ప్రెసిడెంట్ బడ్జెట్ స్పీచ్: మన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. కరోనాతో చనిపోయిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ము

Read More

తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలకపాత్ర జైపాల్ రెడ్డిదే

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 79వ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలకపాత్ర కేంద్ర

Read More

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఈసారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించడంలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కోవిడ్ వ్యాప్తి

Read More

పార్లమెంట్‌‌పై జరిగిన దాడిని మర్చిపోలేం

న్యూఢిల్లీ: పార్లమెంటుపై ఉగ్రమూకలు జరిపిన దాడిని ఎవరూ మర్చిపోలేరన్నారు ప్రధాని మోడీ. నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఆయన నివాళులర్పించారు. పార

Read More