pm modi
స్థిరమైన ప్రభుత్వం వల్లే వేగంగా అభివృద్ధి మాటిస్తే నెరవేరుస్త: మోదీ
మేహ్సనా(గుజరాత్): దేశంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందంటూ ప్రపంచవ్యాప్తం గా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజ
Read Moreయుద్ధం ఆపి.. శాంతిని స్థాపించాలి: ప్రధాని
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్లు యుద్ధం ఆపేసి.. శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. చర్చల ద్వారా సమస్
Read Moreజనసేనకు కూకట్ పల్లి టికెట్.. బీజేపీ నేత అసహనం
ఎన్నికల పొత్తులో భాగంగా కూకట్ పల్లి నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయిస్తున్నారని వస్తున్న ఊహాగానాలు బిజెపి శ్రేణులను నిరుత్సాహానికి గురి చేశాయ
Read Moreఉద్యోగ అవకాశాలను పెంచినం: మోదీ
న్యూఢిల్లీ: సంప్రదాయ రంగాలతోపాటు రిన్యూవబుల్ ఎనర్జీ, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఆటోమేషన్ వంటి ఎమర్జింగ్ సెక్టార్లలోనూ ఉద్యోగ అవకాశాలను తమ ప్ర
Read Moreజనసేనకు 10 నుంచి 12 సీట్లు .. ఆ పార్టీతో పొత్తుపై బీజేపీ కీలక నేతల చర్చ
హైదరాబాద్, వెలుగు: జనసేనతో పొత్తు ఖరారు కావడంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. శనివారం హైదరాబాద్ లో బీ
Read Moreకాంగ్రెస్తో పొత్తుపై రాష్ట్ర కమిటీదే నిర్ణయం: సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు గురించి చ&z
Read Moreబీఆర్ఎస్లోకి నాగం? ఇయ్యాల ఇంటికెళ్లి ఆహ్వానించనున్న కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నట్టు తెలిసింది. ఆయన నాగర్కర్నూల్నుంచి కాంగ్రెస్ ట
Read Moreకామారెడ్డిపై కేసీఆర్ ఫోకస్.. తనతో కలిసి పని చేయాలని సుభాష్రెడ్డికి ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై కేసీఆర్ ఫోకస్ పెంచారు. అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న ఆయన.. ఆ నియోజకవర్గానికి
Read Moreదేశ ప్రజలకు మోదీ.. ' వాల్మికీ జయంతి' శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'వాల్మీకి జయంతి' సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సమానత్వం, సామరస్యంతో పాతుకుపోయిన ఆయన విలువైన ఆ
Read Moreకర్నాటక మీద పగతీర్చుకుంటున్నారా?..మోదీకి సీఎం సిద్ధరామయ్య ప్రశ్న
బెంగళూరు: కర్నాటకకు కరువు సాయం అందించడంలో జాప్యం చేస్తున్నారని ప్రధాని మోదీపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. తమ రాష్ట్రంపై బీజేపీ ప్రభు
Read Moreఐఫోన్లు తయారు చేయబోతున్న టాటా గ్రూప్
155 యేళ్ల చరిత్ర గల టాటా గ్రూప్.. ఉప్పు నుంచి టెక్నాలజీ సర్వీసెస్ వరకు వివిధ వ్యాపారాల్లో రారాజుగా నిలిచింది. తాజాగా ఐఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టి
Read Moreఆసియాలోనే అతిపెద్ద టెలికాం ఈవెంట్.. లాంఛ్ చేసిన ప్రధాని మోదీ
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2023.. 7వ ఎడిషన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఈవెంట్ కీలకమైన అత్యాధునిక సాంకేతికతల డెవలపర్, తయారీ
Read Moreరైతుల కోసం మీరేం చేశారు? .. శరద్ పవార్ పై ప్రధాని మోదీ ఫైర్
అహ్మద్నగర్/పణజి: యూపీఏ హయాంలో రైతుల కోసం ఏమీ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అప్పటి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పని చేసిన ఎన్ సీపీ చీఫ్ శరద్
Read More













