pm modi

చంద్రయాన్ 3 సక్సెస్.. నా జన్మ ధన్యమైంది: ప్రధాని మోదీ

జోహాన్నెస్ బర్గ్: అంతరిక్ష చరిత్రలో ఇస్రో హిస్టరీ సృష్టించిందని, ఈ క్షణం కోసమే ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూశానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చంద్రుడి

Read More

చంద్రుడిపై ఇండియా జెండా..ఎవరికీ సాధ్యం కానిది, ఇస్రో చేసి చూపించింది..మెగాస్టార్ చిరంజీవి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్ -3 ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి

Read More

కింద ఉన్న జాతీయ జెండాను స్వయంగా తీసి జేబులో పెట్టుకున్న మోదీ

బ్రిక్స్ సదస్సులో గ్రూప్ ఫోటో సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. నేలపై పడ్డ భారత త్రివర్ణ పతాకాన్ని గుర్తించి, జాగ్రత్తగ

Read More

సౌతాఫ్రికా నుంచి చంద్ర‌యాన్ 3 లైవ్ చూడ‌నున్న మోదీ.

మరికొద్ది గంటల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్3 సాఫ్ట్ ల్యాండింగ్కు సిద్ధమైంది. సాయంంత్రం 5.47 గంటలకు

Read More

కేసీఆర్ ఓటమి ఖాయం: తరుణ్ చుగ్

అభ్యర్థుల లిస్ట్ చూస్తేనే అర్థమైంది అవినీతిపరులైన సిట్టింగ్​లకే టికెట్లు ఇచ్చారు డబుల్ ఇంజిన్ సర్కార్​తోనే అభివృద్ధి కుటుంబ పాలన నుంచి విముక్

Read More

జాయినింగ్స్​పై ..బీజేపీ ఫోకస్​

ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్​కు హైకమాండ్ స్పెషల్ టాస్క్ 27న ఖమ్మం అమిత్ షా సభలో భారీ చేరికలకు ప్లాన్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గం మాజీ ఎమ్మెల్య

Read More

సౌతాఫ్రికాకు మోదీ.. బ్రిక్స్‌‌ సమిట్‌‌ కోసం మూడు రోజుల పర్యటన

ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ న్యూఢిల్లీ/జొహెన్నెస్‌‌బర్గ్: మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ మంగళ

Read More

బీసీలు, మహిళలకు బీఆర్ఎస్​ అన్యాయం చేసింది : డీకే అరుణ

బీఆర్ఎస్​ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో బీసీలకు 22 సీట్లు మాత్రమే కేటాయించడంపట్ల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండి పడ్డారు. ఆగస్టు 22న

Read More

మాజీ ప్రధాని రాజీవ్​కు పీఎం మోదీ నివాళి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నివాళి అర్పిం చారు. ‘ఆయన జయంతి సందర్భంగా మాజీ ప్రధాని రాజ

Read More

కొత్త సీడబ్ల్యూసీలో.. 84 మందికి చోటు

రెగ్యులర్‌‌ మెంబర్లుగా 39 మంది శాశ్వత ఆహ్వానితులుగా 32,  ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మందికి చోటు  సీడబ్ల్యూసీని ఏర్పాటు చేస

Read More

ఇండియా ఒక ప్రయోగశాల ... జీ20 మీటింగ్​లో ప్రధాని మోదీ

బెంగళూర్: వివిధ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు మనదేశం ఒక ఆదర్శవంతమైన ప్రయోగశాల అని ప్రధాని మోదీ అన్నారు. జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మినిస్

Read More

జన్ధన్ ఖాతాలు 50 కోట్లు దాటాయి.. అకౌంట్ హోల్డర్లలో మహిళలే టాప్

జన్ ధన్ ఖాతాలు 50 కోట్ల మార్క్ ను దాటాయి. ఈ మార్క్ ముఖ్యమైన మైలురాయి అని.. వీటిలో సగానికి పైగా మహిళలవి అయి ఉండటం ప్రశంసనీయమని ప్రధాని మోదీ ట్వీట్ చేశా

Read More

మైల్ స్టోన్.. 50 కోట్ల మార్కు దాటిన జన్ ధన్ ఖాతాలు

జన్‌ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కును దాటిన ఘనతను కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దీన్నొక మైలురాయిగా అభివర్ణించిన ఆయన.. ఈ ఖాతాల్లో

Read More