pm modi
గుడ్ న్యూస్ : గ్యాస్ సబ్సిడీ రూ.100 పెంచిన కేంద్రం
ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న వినియోగదారులకు శుభవార్త. ఇప్పటి వరకు వస్తున్న 200 రూపాయల సబ్సిడీని.. 300 రూపాయలకు పెంచింద
Read Moreములుగులో గిరిజన యూనివర్సిటీ.. కేంద్ర కేబినెట్ ఆమోదం
ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సి
Read Moreఒక్క చాన్స్ ఇవ్వండి కేసీఆర్ అవినీతిని కక్కిస్త : మోదీ
ఇందూరు జనగర్జన’ సభలో ప్రధాని మోదీ కేటీఆర్ను సీఎం చేస్తానని కేసీఆర్ నన్ను కలిసిండు ఇదేమన్న రాజరికమా..? మీరేమన్నా రాజులా అని తిరస్కరించిన
Read Moreమంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేయాలి: ఎమ్మెల్యే రఘునందన్ రావు
UPA 01 ప్రభుత్వం హయాంలో 250 కోట్లు సిద్దిపేట రైల్వే జోన్ కు మంజూరు చేసిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. 2016వ సంవత్సరంలో గజ్వేల్ కు
Read Moreకేసీఆర్ ఫ్యామిలీ అవినీతి మొత్తాన్ని కక్కిస్తా : ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న మోదీ
సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. రెండు సార్లు.. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతిని కక్కి
Read Moreబీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు
సిద్దిపేటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యక్తలు కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్దిపేటలో రైలు ప్రారంభోత్సవ
Read Moreఢిల్లీకి సీఎం జగన్.. మోదీ, అమిత్ షాలతో భేటీ
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ కన్ఫామ్ అయ్యింది. అక్టోబర్ 6వ తేదీ విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు ప్రధాన మంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అ
Read Moreప్రధాని మోడీకి మూడు ప్రశ్నలు వేసిన కేటీఆర్..
ప్రధాని మోడీకి మరోసారి ట్విట్టర్ లో ప్రశ్నలు సందించారు మంత్రి కేటీఆర్. ఇవాళ మోడీ నిజామాబాద్ కు వస్తుండటంతో మూడు ప్రశ్నలు వేశారు
Read Moreములుగు, జనగామ, తొర్రూరులో ప్రధాని ఫొటోకు క్షీరాభిషేకం
ములుగు/జనగామ అర్బన్/తొర్రూరు, వెలుగు : ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డు ప్రకటనను హర్షిస్తూ సోమవారం ము
Read Moreకుర్చీ కాపాడుకోవడంలోనే బిజీ.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్పై ప్రధాని మోదీ ఫైర్
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు ప్రభుత్వాన్ని నడపడంలో ఫెయిల్ అయ్యారని విమర్శలు జైపూర్: ప్రజలకు మాయమాటలు చెప్పి రాజస్థాన్లో కాం
Read Moreచినజీయర్ వల్లే కేసీఆర్.. మోదీకి దూరమైండు : గోనె ప్రకాశ్రావు
వేములవాడ, వెలుగు: రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తే సీఎం కేసీఆర్కలవకపోవడం కరెక్ట్కాదని ఆర్టీసీ మాజీ చైర్మన్గోనె ప్రకాశ్రావు అన్నారు. అలా చేయ
Read Moreఇయ్యాలే సిద్దిపేటలో రైలు కూత.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
నెరవేరనున్న జిల్లా వాసుల కల ఇక సిద్దిపేట టు సికింద్రాబాద్ ప్యాసింజర్ రైల్ సేవలు అందుబ
Read Moreమోదీ అంటే విశ్వాసం... కేసీఆర్ అంటే మోసం..
కేసీఆర్ మోసాలపై రాస్తే రామాయణం..చెప్తే భాగవతం అన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ వచ్చాక ఓపెన్ కాస్ట్ గనులుండవు అన్న కేసీఆర్.. ఇప్పుడ
Read More













