pm modi

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో సూరిబాబు అనే మరో కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సూరిబాబు సెవెన్ హిల్స్ హాస్పిటల్‎లో చికిత్స

Read More

మహిళా సాధికారతకు బాటలు వేశాం.. పలు రంగాల్లో మహిళలకు అవకాశాలను విస్తరించాం

ప్రధాని మోదీ ట్వీట్  న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం మహిళలు పూర్తి సామర్థ్యాన్ని చాటుకునే అనుకూల వాతావరణాన్ని సృష్టించిందని ప్రధాని మోదీ శు

Read More

బీజేపీ హయాంలో దేశంలో సుపరిపాలన.. పేదల సంక్షేమమే బీజేపీ లక్ష్యం

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంగారెడ్డి, వెలుగు: దేశంలో 12 ఏళ్ల పాటు సుపరిపాలన అందించిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆ పార్టీ సీనియర్  నేత,

Read More

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి.. అభివృద్ధి పథంలో ఇండియా

వికసిత్‌‌‌‌ భారత్‌‌‌‌ సాధనలో కేంద్రం, రాష్ట్రాల సమష్టి కృషి కీలకం: మోదీ యువత, మహిళల సాధికారతతోనే దేశ భవిష

Read More

మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి: ప్రధాని నరేంద్ర మోదీని.. కోరిన సీఎం రేవంత్రెడ్డి

రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాలు చాలా ముఖ్యమని వెల్లడి మెట్రో రైల్‌‌‌‌ ఫేజ్‌‌‌‌-2 విస్తరణ ప్రతిప

Read More

రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలి.. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

తెలంగాణకు కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.

Read More

తెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష ఇలా : ఏపీ సెక్రటేరియట్ కు నిధులు.. పాలమూరు డీపీఆర్ వెనక్కి..!

హైదరాబాద్, వెలుగు:కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తెలంగాణ పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. తాజాగా పీఎం  నరేంద్ర మోదీ అధ్యక్షతన జరి

Read More

ధరలు పెంచిన మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి .. సామాన్య ప్రజలకు తీవ్రభారం

నల్గొండ/సూర్యాపేట, వెలుగు:  కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇంద

Read More

జీరామ్జీ చట్టంతో కూలీలకు నష్టం.. 125 రోజుల పని పేరుతో కేంద్రం మోసం: రాష్ట్ర విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి

ముషీరాబాద్, వెలుగు: కూలీల పని హక్కులను కాలరాసే జీరామ్​జీ చట్టాన్ని తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రామీణ ఉపాధి చట్టాన్ని రూపొందిం

Read More

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ.. మెట్రో నిర్లక్ష్యం, ట్రిపుల్ ఆర్కు బ్రేకులు.. గుజరాత్, ఏపీ మెట్రోలకు మాత్రం గ్రీన్సిగ్నల్

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌

Read More

ఏపీకి ఫండింగ్.. తెలంగాణకు పెండింగ్! కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో మరోసారి బయటపడ్డ వివక్ష

ఏపీ, గుజరాత్​ రాష్ట్రాల్లోని మెట్రోలకు ఎడాపెడా అనుమతులు  ఎప్పట్లాగే హైదరాబాద్​ మెట్రో విస్తరణ అంశం​ పక్కకు ఏడాది కింద డీపీఆర్​, నెలన్నర కి

Read More

నాకు పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యం.. దేశ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలకు వెనుకాడం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: నాకు పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యమని.. నేషన్ ఫస్ట్ నినాదంతోనే పని చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. దేశ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలకు వె

Read More

సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ది..దేశ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నాం: ప్రధాని మోదీ

సుస్థిర ప్రభుత్వంలోనే దేశ అభివృద్ది వేగంగా జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. ఎన్డీయే కూటమి పాలనలో ప్రజలు అభివృద్ధి ఫలాలను చూస్తున్నారని అన్నారు. గతంలో దశా

Read More