pm modi
బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన నితిన్ నబీన్
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం 2026, జనవరి 19న ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్
Read Moreదేశ భద్రతతో ఆటలా?..బెంగాల్ సర్కార్పై ప్రధాని మోదీ ఫైర్
ఓట్ల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తారా అని నిలదీత చొరబాటుదారులను వెళ్లగొట్టే టైమొచ్చిందని కామెంట్ ‘మహా జంగల్ రాజ్&z
Read Moreసీఎం కుర్చీ మీ అయ్య జాగీరా..? రెండేండ్లకే నన్ను దిగిపో దిగిపో అంటున్నరు: సీఎం రేవంత్
4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదిస్తే కూర్చున్న.. మీరు చెప్తే దిగిపోతనా? మీరు సక్కగా పాలించకనే ప్రజలు మమ్మల్ని తెచ్చుకున్నరు పదేండ్లు ఎట్లా
Read Moreనచ్చితే ఆశీర్వదించు.. లేదంటే ఫామ్ హౌస్లో పడుకో: KCRకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చితే ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ పరిపాలనలో ముందుకు సాగుతున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నచ్చితే వచ్చి ఆశీర్వదించు.
Read Moreటార్గెట్ మమతా బెనర్జీ.. బెంగాల్లో నిజమైన మార్పు రావాలన్న ప్రధాని మోడీ..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాల్దా వేదికగా శనివారం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని
Read Moreభారతీయ రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం: మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం లిఖించబడింది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు రయ్యు రయ్యు మంటూ పట్టాలపై పరుగులు పెట్టింది. పశ్చిమ బెం
Read Moreపొంగల్ గ్లోబల్ ఫెస్టివల్.. రైతుల కష్టానికి ప్రతీక: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: రైతుల కష్టానికి ప్రతీక పొంగల్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనకు అన్నీ సమకూర్చే భూమాత, సూర్యుడికి మనమంతా కృతజ్ఞతగా ఉండాలని పొంగల్ &nbs
Read Moreకోల్ కతా-గువాహటి మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్..జనవరి17న ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. కోల్ కతా–- గువాహటి మధ్య పరుగులు పెట్టనుంది.
Read Moreపాస్ పోర్టు ఉంటే చాలు.. ఆ వీసా లేకున్నా ఉచిత రవాణా సౌకర్యం.. భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్
జర్మనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జర్మనీ ఛాన్స్లర్ ఇండియా పర్యటనలో భాగంగా సోమవారం (జనవరి 12) ఇండియా-జర్మనీ సంయుక్త ప్రకటన చేశాయి. 12,13 తేదీలలో ఛాన్స్
Read Moreదేశంపై భరోసా ఉంచండి.. విదేశీయుల మాటలు నమ్మవద్దు: లుట్నిక్ వ్యాఖ్యలపై పీయూష్ గోయల్ కామెంట్
ముంబై: దేశంపై భరోసా ఉంచాలని, ఎవరో విదేశీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను నమ్మవద్దని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల
Read Moreమన ఏఐ స్టార్టప్ లు టాప్ లో ఉండాలి..ప్రపంచానికి నాయకత్వం వహించాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత్ పై ప్రపంచం పెట్టుకున్న నమ్మకమే అతిపెద్ద బలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ నైతికంగా, నిష్పాక్షపాత
Read Moreసోమనాథ్ ఆత్మగౌరవ పర్వం.. సహస్రాబ్ద అఖండ విశ్వాసం
సోమనాథ్... ఈ పదం చెవినబడగానే మన హృదయాంతరాళం పులకాంకితమై, మదిలో సగర్వ భావన మెదలుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గ
Read Moreరష్యాతో ఆయిల్ డీల్..మాట వినకపోతే టారిఫ్ లు బాదుడే..భారత్ కు మరోసారి ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాకు వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలులో సహకరించకపోతే భారత్ నుంచి జరిగే దిగుమతులపై అద
Read More













