pm modi
గుండెపోటుతో గోవా మాజీ సీఎం రవి నాయక్ మృతి
పనాజీ: గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయ మంత్రి రవి నాయక్(79) గుండెపోటుతో మరణించారు. పనాజీకి 30 కి.మీ. దూరంలో ఉన్న అతని స్వస్థలం ఖడ్పబంద్లో మంత్రి
Read Moreఅక్టోబర్ 16న ప్రధాని శ్రీశైలం సందర్శన.. మోదీ ధ్యానం చేసే స్థలంలో కోడె నాగు హల్ చల్..
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (అక్టోబర్ 16) శ్రీశైలం రానున్నారు. ఈ క్రమంలో భద్రతాపరమైన చర్యలను కట్టుదిట్టం చేశారు అధికారు
Read Moreగుడ్ న్యూస్: త్వరలో వందేభారత్ 4.0 : గంటకు 350 కిలోమీటర్లు.. సెమీ హైస్పీడ్ రైళ్లలో కొత్త వర్షన్
ఢిల్లీ: భారతదేశపు సెమీహైస్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వందేభారత్ 4.0 అభివృద్ధి చేయ నున్నట్లు వెల్లడ
Read Moreగుండెపోటుతో మంత్రి రవి నాయక్ కన్నుమూత
పనాజీ: గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ (79) గుండె పోటుతో కన్నుమూశారు. బుధవారం (అక్టోబర్ 15) తెల్లవారుజూమున ఇంట్లో గుండెపోటుకు గు
Read Moreఅదానీ భాగస్వామ్యంతో విశాఖలో గూగుల్ AI హబ్.. క్లీన్ ఎనర్జీతో మెగా డేటా సెంటర్
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ భారతదేశంలోని వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ అలాగే ఎయిర్ టెల్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ కేంద్రంగా ఏఐ హబ్ ఏర్పాటు
Read Moreవిశాఖలో గూగుల్ AI లక్షా 30 వేల కోట్ల పెట్టుబడి : మోడీకి ప్లాన్స్ వివరించిన సుందర్ పిచాయ్
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ మారుతున్న ఏఐ యుగానికి అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా కంపెనీ ఇండియాలో అతిపెద్ద పెట్టుబడికి సిద్
Read Moreముదిరాజ్లకు అండగా ఉంటాం.. అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పద్మారావునగర్, వెలుగు: ముదిరాజ్లకు పూర్తిగా అండగా ఉంటామని, వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ఆదివార
Read Moreపప్పుధాన్యాల సాగును మరింత పెంచండి.. మన దేశంతోపాటు ప్రపంచ మార్కెట్ డిమాండ్ తీర్చండి: రైతులకు ప్రధాని పిలుపు
ఢిల్లీలోని పూసా క్యాంపస్ నుంచి రైతులకు ప్రధాని పిలుపు 35,440 కోట్లతో రెండు కొత్త అగ్రి స్కీములను ప్రార
Read Moreబీసీ రిజర్వేషన్లపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి.. అందరినీ ప్రధాని మోదీ దగ్గరకు తీసుకెళ్లాలి: బీసీ సంఘాల వినతి
రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంఘాలు, వివిధ పార్టీల వినతి పీఎం అపాయింట్మెంట్ బాధ్యతను ఎంపీలు లక్ష్మణ్, ఆర్. కృష్ణయ్య తీసుకోవ
Read Moreమోడీని ట్రంప్ గొప్ప ఫ్రెండ్గా భావిస్తాడు: అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని మోడీని ట్రంప్ గొప్ప స్నేహితుడిగా భావిస్తారని భారత్లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ అన్నారు. శనివారం (అక్టోబ
Read More42వేల కోట్లతో రెండు కొత్త రైతు పథకాలకి ప్రధాని మోదీ శ్రీకారం..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు వ్యవసాయం, వ్యవసాయానికి సంబంధించిన రంగాలలో రూ.42 వేల కోట్ల ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించి, శంకుస్థాపన చేస
Read Moreప్రధాని మోదీనే ఇవ్వలేకపోయారు: తేజస్వీ హామీపై పీకే విమర్శలు
పాట్నా: బిహార్ ఎన్నికల్లో గెలిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ హామీ పచ్చి అబద్ధమని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ అన్న
Read Moreభద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి.. అందుకు అన్ని అర్హతలున్నయ్: యూకే ప్రధాని స్టార్మర్
ఇండియా మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదుగుతది ఈ జర్నీలో యూకే భాగస్వామ్యం అవుతది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఓ మైలురాయి అని వ్యాఖ్య ఇండియా, యూకేది &l
Read More











