pm modi

మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న మోడీ

దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన కొత్త  పార్లమెంట్ భవనానికి ముహుర్తం ఖారారైంది.  2023 మే 28న ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభ

Read More

మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయింది :  రేవంత్ రెడ్డి

ప్రధాని మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయిందని  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  అన్నారు.  మోడీని ఓడించవచ్చునని కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిప

Read More

సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సదస్సు రద్దు

జో బైడెన్ ఆస్ట్రేలియా పర్యటన వాయిదాతో నిర్ణయం   జీ7 సమిట్ లోనే క్వాడ్ దేశాధినేతల మీటింగ్ మెల్ బోర్న్: ఈ నెల 24న ఆస్ట్రేలియాలోని సిడ్నీల

Read More

యూఎస్ రిపోర్ట్​ను తీవ్రంగా ఖండించిన ఇండియా

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన 2022 రిపోర్ట్ ను మన విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇండియాలో మైనార్టీలకు వ్యతి

Read More

పూరీ-హౌరా వందే భారత్ రైలు.. ప్రారంభించనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ మే 18, 2023గురువారం రోజున హౌరా,  పూరీల మధ్య ప్రయణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు.  వీడియో

Read More

మే 28న కొత్త పార్లమెంట్ ప్రారంభం

పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖారారు అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చి త్వరలో  తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోబ

Read More

కాంగ్రెస్​కు కలిసొచ్చినవేమిటి?

1962లో క్యూబాపై దాడి చేసేందుకు ప్రయత్నించి అమెరికా ఓడిపోయినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు జాన్​ కెన్నెడీ స్పందిస్తూ.. ‘విజయానికి తండ్రులెందరో.. అపజయం మ

Read More

బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు: మంత్రి జగదీష్ రెడ్డి

బీజేపీ దుర్మార్గపు పరిపాలనను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీపై ప్రజలు కన్నేర్రజేస్తున్నారన్న ఆయన.. మోడీ

Read More

బీజేపీని ఆంజనేయ స్వామి కూడా ఆదుకోలేకపోయాడు

కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ చరిత్ర లిఖించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత కొన్ని రోజుల క్రితం చేసిన భారత్ జోడో యాత్ర పార్టీకి కలిసి వచ్చిందనే వా

Read More

ఆధిపత్యం కోసం కాదు..  ఎంపవర్​మెంట్  కోసమే టెక్నాలజీ

న్యూఢిల్లీ: దేశ చరిత్రలో 1998 పోఖ్రాన్‌‌ అణు పరీక్షలు నిర్వహించిన రోజులు అత్యంత అద్భుతమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన దేశం అభివృద్ధి కో

Read More

సొంత ఎమ్మెల్యేలనూ గెహ్లాట్ నమ్మట్లే!.. ప్రధాని మోడీ విమర్శలు

రాజస్థాన్​ సీఎంపై ప్రధాని మోడీ విమర్శలు వాళ్లకు కూడా ఆయనపై నమ్మకంలేదన్న మోడీ నాథ్​ద్వారాలో 5.5 వేల కోట్ల ప్రాజెక్టుల కు గెహ్లాట్​తో కలిసి శంకుస

Read More

మోడీపై కంప్లయింట్ చేస్తానంటున్న పాక్ హీరోయిన్..

అవినీతి ఆరోపణల నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కావడంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు, హింస  చెలరేగాయి. అతని  మద్దతుదారులు,

Read More

మలప్పురంలో పడవ బోల్తా 22కు చేరిన మృతుల సంఖ్య.. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

కేరళలోని మలప్పురం జిల్లాలోని బీచ్ సమీపంలో మే 7న సాయంత్రం డబుల్ డెక్కర్ పడవ బోల్తా పడి మునిగిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరుకున్నట్టు అధికారులు తెలిప

Read More