pm modi
మోడీ నీతి ఆయోగ్ మీటింగ్ కు.. హాజరుకాని సీఎంలు వీరే
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన.. 2023, మే 27వ తేదీ శనివారం జరుగుతున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమ
Read Moreలోటస్ థీమ్ తో రాజ్యసభ
రాజ్యసభ చాంబర్ను జాతీయ పుష్పం లోటస్ తరహాలో డిజైన్ చేశారు. మునుపటి రాజ్యసభ కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 స్థానా
Read Moreమే 28న పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్
ప్రారంభించనున్న ప్రధాని ట్విట్టర్లో ఉభయ సభల వీడియో పోస్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న అశోక చక్రాలు, హాల్స్
Read More"సెంగోల్" వివాదం.. ఫేక్ అంటున్న కాంగ్రెస్..అమిత్ షా ఖతర్నాక్ కౌంటర్
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య వివాదం నడుస్తుండగా..రాజదండం (సెంగోల్)పై కూడా కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్ర
Read Moreయోగా మహోత్సవ్... 25 రోజుల పాటు కౌంట్ డౌన్ వేడుకలు
యోగా మహోత్సవ్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ప్రపంచంలోనే మొదటిసారిగా యోగా మహోత్సవ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరగనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలి
Read More2024లోనూ ప్రధానిగా మోడీనే రావాలి : మధురై అధీనం ప్రధాన అర్చకుడు
మే 28న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్బంగా సెంగోల్ ను మధురై అధీనం 293వ ప్రధాన అర్చకుడు శ్రీ హరిహర దేశిక స్వామిగల్ అందజేయనున్నాపు. ఈ సందర్భంగా
Read Moreబీజేపీని చేరువ చేయాలని మోర్చాలకు దిశానిర్దేశం
ఐదు రాష్ట్రాల మోర్చా లీడర్లతో పార్టీ అగ్రనేతల భేటీలు మోడీ పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని
Read Moreమోడీని హత్య చేస్తా.. ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కి అజ్ఞాత వ్యక్తి ఫోన్
ప్రధాని మోడీని హత్య చేస్తానంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. 2023 మే25 అర్థరాత్రి ఓ వ్యక్తి ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్క
Read Moreత్వరలోనే రూ.75కాయిన్ రిలీజ్.. కొత్త పార్లమెంట్ భవనానికి ప్రతీకగా లాంఛ్
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా రూ. 75 నాణెం విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలన
Read Moreదేశం కోసం వాళ్లంతా కలిసొచ్చారు.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై పరోక్షంగా పీఎం ఫైర్
దేశం కోసం వాళ్లంతా కలిసొచ్చారు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలపై పరోక్షంగా పీఎం ఫైర్ ఇండియాపై ప్రపంచ అంచనాలు పెరుగుతున్నయ్ జీ20 ప్రె
Read Moreకొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై వివాదం.. గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై దేశ వ్యాప్తంగా వివాదం రేగుతున్న వేళ..తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయం అంశంతో మ
Read Moreమోదీపై విమర్శలు చేస్తే అభాసుపాలవుతారు: ఎంపీ లక్ష్మణ్
కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. పార్లమెం
Read Moreఅన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువ : కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇండియాలోనే పెట్రోల్ ధర తక్కువని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అ
Read More












