pm modi

గుజరాత్ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్

ఇతర రాష్ట్రాలకన్నా గుజరాత్ శాసన సభ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు గుజరాత్ రాష్ట్రం పేరు చెబితే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ల పేర్ల

Read More

చైనా అధ్యక్షుడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన మోడీ

ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. వీరిద్దరూ నవ్వు

Read More

నిధుల కోసం మీ కాళ్ల మీద పడాలా.. కేంద్రం పై మమత ఫైర్

పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం పై మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం.. మీ కాళ్ల మీద పడి అ

Read More

కృష్ణ..ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ : మోడీ

సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. ‘‘ కృష్ణ గారు తన అద్భ

Read More

ఉజ్వల భారత్​ కోసం గిరిజన సాధికారత : అర్జున్ ముండా

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏటా నవంబరు 15న బిర్సా ముండా జయంతిని గిరిజన ఆత్మగౌరవ దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రకటిం

Read More

బాలి చేరుకున్న మోడీ

ప్రధాని మోడీ ఇండోనేషియా రాజధాని బాలికి చేరుకున్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోడీ బాలిలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఇండోనే

Read More

జవహర్ లాల్ నెహ్రూ జయంతి... మోడీ, సోనియా నివాళులు

భారత మొదటి ప్రధాని సేవలందించిన పండిట్ జవహర్ లాల్  నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను

Read More

మెదక్ సిద్ధిపేట హన్మకొండ జిల్లాలను కలుపుతూ హైవే

మెదక్/సిద్దిపేట, వెలుగు: రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు జిల్లాలను కలుపుతూ

Read More

ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో ఏం పని? : గంగుల

ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో పనేంటని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఆదివారం స్థానిక 16,46వ డివిజన్లలో రూ.72.8కోట్ల అభివృ

Read More

మోడీ G20 షెడ్యూల్ : 45 గంటల్లో 20 సమావేశాలు

జీ20 సదస్సులో భాగంగా ప్రధాని మోడీ రెండు రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. బాలీలో నవంబర్ 15, 16 తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. 45గంటలపాటు బాలీల

Read More

బోర్లకు మీటర్లు పెడితే రూ. 30 వేల కోట్లు వచ్చేవి..కానీ వద్దనుకున్నాం : హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు కూడా సాగునీరందలేదని కొందరంటున్నారని..అలాంటి వాళ్ల చెంప చెళ్లుమనిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో, గా

Read More

ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదు : మంత్రి గంగుల

ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.  కరీంనగర్ రాంనగర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన మంత

Read More

బీజేపీ నేతల తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతున్ని చేసుంటయ్: హరీశ్

ప్రధాని మోడీకి మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.  ప్రత్యర్థుల  తిట్లను కిలోల  లెక్క బేరిజు  వేస్తూ ...అవే తన బలమంటున్న మోడీ..

Read More