pm modi
సైనికులతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ
దీపావళి సందర్భంగా ప్రధాని మోడీ కార్గిల్లో అడుగుపెట్టారు. అక్కడి సైనికులతో కలిసి దివాళీ జరుపుకునేందుకు ప్రధాని అక్కడికి వెళ్లినట్టు పీఎంఓ కార్యాల
Read Moreదేశ ప్రజలకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపాల పండుగ ప్రతి ఒక్
Read Moreప్రతి భారతీయుడు ఈ పిటిషన్ పై సంతకం చేయాలి : కేటీఆర్
చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీని రద్దు చేయాలని కోరుతూ నిన్న పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. తాజాగా ఇవాళ ఆన్ లైన్ పిటిషన్
Read More18 లక్షల దీపాల వెలుగులో శ్రీరాముని నగరం
దీపావళిని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో నిర్వహిస్తున్న దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు యూపీకి చే
Read Moreనేతన్నల సమస్యలపై ప్రధానికి కవిత పోస్ట్ కార్డ్
మన చేనేత పరిశ్రమ దేశ సంస్కృతి, వారసత్వాన్ని నిలబెట్టేందుకు రాజీలేని కృషిచేస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటువంటి కీలక పాత్ర పోషిస్తున్న చేనేత పరిశ్ర
Read Moreపండక్కి వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన యూపీ కూలీలు
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం హైదరాబాద్ నుంచి యూపీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు రెవా: మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. దీపావళి పండుగ కోసమని ఊరెళ్తున
Read More"రోజ్ గార్ మేళా" ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ‘‘100 ఏండ్లకు ఒకసారి వచ్చే కరోనా లాంటి మహమ్మారి దుష్ప్రభావాలు 100 రోజుల్లో తొలగిపోతాయని ఎవరూ అనుకోరు. తీవ్రమైన ఈ సంక్షోభం ప్రప
Read Moreచేనేత కార్మికుల సమస్యలపై ప్రధానికి కేటీఆర్ పోస్ట్ కార్డ్
చేనేత కార్మికుల సమస్యలపై మంత్రి కేటీఆర్ కలం కదిపారు. కార్మికుల సమస్యలను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా పోస్ట్ కార్డుపై లేఖ
Read More10 లక్షల ఉద్యోగాల కోసం మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్
రోజ్ గార్ మేళా డ్రైవ్ ను ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాల కోసం ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగనుంది. ప
Read Moreకేదార్నాథ్లో ప్రధాని మోడీ.. రూ.3,400 కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం
ప్రధాని నరేంద్ర మోడీ కేదార్ నాథ్ ను సందర్శించారు. కేదార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోడీ రాకతో కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను రెండ
Read Moreప్రధాని మోడీని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్
మంత్రి కేటీఆర్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై సటైర్ వేశారు. యూకే పీఎం లిజ్ ట్రస్ రాజీనామాను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఎకనామిక్ పాలసీ వి
Read Moreమునుగోడు నుంచే మార్పునకు శ్రీకారం చుట్టాలి : రేవంత్ రెడ్డి
ఎనిమిదేళ్లు ప్రధానిగా మోడీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటూ.. మునుగోడు ప్రజల సమస్యలను పరిష్కరించలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుర్చీ వేసుకుని ప్
Read Moreపార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలె: ఆర్ కృష్ణయ్య
ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, పలువురు బీసీ నేతలు ఆందోళన నిర్వహించారు. బీసీల జనగణన వెంటనే చేయాలని డి
Read More












