
pm modi
బీజేపీకి ఇవే చివరి ఎన్నికలు
ప్రధాని మోడీ ఇచ్చిన అక్రమ సొమ్ముతో మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి గెలవాలని చూస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు తథ
Read Moreప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం..
ఎన్డీఏ పరిపాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గాలికి వదిలేశారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం సామాన్యుడి బతుకు భారం
Read Moreప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మోడీ, కేసీఆర్ పాలన ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన
Read Moreసిరిసిల్ల షాడో ఎమ్మెల్యేల చుట్టే అవినీతి కేంద్రీకృతమైంది
కేటీఆర్ సిరిసిల్ల టూరిస్ట్ ఎమ్మెల్యేగా మారిపోయిండని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిరిసిల్లలో షాడో ఎమ్మెల్యేలుగా పదిమంది ఉన్నారని.
Read Moreరక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు నేడు రక్షా బంధన్ (రాఖీ) పండుగను చేసుకుంటున్న
Read Moreచీఫ్ జస్టిస్ గా ఉదయ్ ఉమేశ్ లలిత్..27న ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులయ్యారు. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఫైల్పై సంతకం చేశ
Read Moreసునీల్ బన్సల్కు ప్రమోషన్..తెలంగాణ ఇంచార్జ్గా నియామకం
ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ చీఫ్ జేపీ నడ్డా తెలంగాణ, ఒడిశా, బెంగాల్లకు ప్రభారీగా నియామకం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ గతంలో బ
Read Moreమునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయం
రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని దాసోజు శ్రవణ్ అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల అభిమానం పొందుతోందని చెప్పారు
Read Moreజేడీయూ ఎఫెక్ట్ : రాజ్యసభలో మెజార్టీ కోల్పోయిన ఎన్డీయే
రాజ్యసభలో ఎన్డీయే మెజార్టీ తగ్గింది. బీజేపీతో జేడీయూ తెగతెంపులు చేసుకోవడంతో వైదొలగడంతో రాజ్యసభలో దాన్ని బలం తగ్గింది. జేడీయూకు రాజ్యసభలో వైస
Read Moreపార్టీల ఉచితాల ప్రకటనలు : సుప్రీం కోర్టులో పిల్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలు చేసే ఉచితాల ప్రకటనలపై, ఆర్థిక వ్యవస్థపై ఉచితాల ప్రభావాన్ని అధ్యయనం చేసేంద
Read More75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీసీలు వెనుకబడే ఉన్నారు
75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. పార్లమెంట్లో
Read Moreకేంద్ర, రాష్ట్ర విధానాలు నిరసిస్తూ పొన్నం పాదయాత్ర
దేశ స్వాతంత్య్రంలో కాంగ్రెస్ పాత్ర, మహనీయుల ప్రస్తావన లేకుండా ప్రధాని 75 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప
Read Moreబీజేపీకి రాజీనామా చేసిన రోజు కన్నీళ్లు వచ్చాయి
పదవీ విరమణ సందర్భంగా రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉపరాష్ట్రపతి అవ్వాలని ఎప్పుడు కోరుకోలేదన్నారు. పార్టీ ఆదేశి
Read More