pm modi
‘ప్రధానికి నో ఎంట్రీ’ అంటూ టీఆర్ఎస్ హోర్డింగ్లు
ఐఎస్బీ కాన్వొకేషన్, బీజేపీ సమావేశాలప్పుడూ ఇలానే బోర్డులు ఏపీలో మోడీ పర్యటనకు అక్కడి ప్రభుత్వం అట్టహాసంగా ఏర్పాట్లు
Read Moreప్రధాని పర్యటనపై కేంద్ర అధికారులతో బండి సంజయ్ భేటీ
కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈనెల 12న ప్రధాని మోడీ ఎల్కతుర్తి – సిద్దిపేట –
Read Moreరామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది:కిషన్ రెడ్డి
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన గురించి ముందుగానే తెలంగాణ సీఎంకు ఆహ్వాన లేఖ పంపామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పర్యటనకు సంబంధించి స్వయంగా
Read Moreతెలంగాణ సహా కాంగ్రెస్ అన్ని రాష్ట్రాల్లో కనుమరుగయింది : ప్రధాని మోడీ
హిమాచల్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోడీ సిమ్లా: అభివృద్ధికి కాంగ్రెస్ శత్రువని, అస్థిరతకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని ప్రధాని నరేంద్ర మోడీ
Read Moreప్రధాని సభకు జనం తరలిరావాలని పిలుపు
ఈ ప్లాంట్ తో యూరియా కొరత తీరుతది: వివేక్ వెంకటస్వామి గోదావరిఖని, వెలుగు: రామగుండంలో 25 ఏండ్ల క్రితం మూతబడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగ
Read Moreప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు ప్లాన్: లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులను రెచ్చగొట్టి, రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనను అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసిందని బీజేపీ ఓబ
Read Moreరాజకీయ కోణంలోనే ప్రధాని మోడీ రామగుండం వస్తున్నారు:వినోద్ కుమార్
రాజకీయ కోణంలోనే ప్రధాని మోడీ రామగుండం వస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. రామగుండం ఫెర్
Read Moreక్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్?
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బరిలో నిలిపే అభ్యర్థుల పేర్లను బీజేపీ ఖరారు చేయనుంది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల లిస్టుకు
Read Moreస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ర్యాలీ
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడ్లపూడు వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ప్రధాని మోడీకి వ్య
Read Moreజీ20 లోగో ఆవిష్కరించిన ప్రధాని మోడీ
దేశానికి ఇది చారిత్రక సందర్భం వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న టీ20 సమిట్ ఇండోనేషియా నుంచి మనకు డిసెంబర్ 1న బాధ్యతలు న్యూఢిల్లీ: వచ్చే
Read More95వ ఏట అడుగుపెట్టిన అద్వానీ
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ 95వ ఏట అడుగుపెట్టారు. మంగళవారం ఆయన బర్త్డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు
Read More12న ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేయనున్న పీఎం
ఆర్ఎఫ్ సీ వాల్ రైల్వే, నేషనల్ హైవే సంస్థల భాగస్వామ్యం నేడు పర్యవేక్షించనున్న కేంద్రమంత్రి భగవంత్ గోదావరి ఖని, వెలుగు : ఈ నెల 12న రామగు
Read Moreప్రధాని పర్యటనను అడ్డుకుంటం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని హైదరాబాద్, వెలుగు: తెలంగాణను అష్టకష్టాల పాలు చేసిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేద
Read More












