pm modi
రేపే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపు(అక్టోబర్ 17) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత డబ్బులను రైతుల ఖాతల్లో జమ చేయనుంది.
Read Moreఢిల్లీలో ఇంటర్పోల్ సమావేశాలు.. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు
ఇంటర్పోల్ సమావేశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్టోబర్ 18 నుంచి 21 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను
Read Moreన్యాయం కోసం బాధితులు చాలాకాలం ఎదురుచూడాల్సి వస్తోంది : ప్రధాని మోడీ
న్యాయ శాఖ మంత్రులు, సెక్రటరీల కాన్ఫరెన్స్లో ప్రధాని మోడీ కేవడియా: వేగంగా సమస్యలు పరిష్కరించే న్యాయవ్యవస్థ సమాజానికి అత్యంత ముఖ్యమని ప్రధాని నరేంద్
Read Moreగుజరాత్ లో రెండు రోజుల పాటు న్యాయ శాఖ మంత్రుల సదస్సు
న్యూఢిల్లీ: ఇవాళ ప్రారంభం కానున్న న్యాయ శాఖ మంత్రుల సదస్సులో పీఎం మోడీ ప్రసంగించనున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో మోడీ వీడియో కాన్ఫరెన్స
Read Moreప్రధాని మోడీకి రాహుల్ ప్రశ్న
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం, ఇన్ఫ్లేషన్ ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఎంపీ రాహు
Read Moreకేదార్నాథ్ను సందర్శించనున్న ప్రధాని మోడీ
డెహ్రాడున్: ఈ నెల 21న కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సందర్శిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. రెండ
Read Moreహిమాచల్ ప్రదేశ్లో ప్రధాని మోడీ పర్యటన
హిమాచల్ ప్రదేశ్ లో నాలుగో వందే భారత్ ట్రైన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇవాళ ఆయన.. ఉనా రైల్వేస్టేషన్ లో జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. వ
Read Moreఆర్ఎస్ఎస్ ను ఎందుకు నిషేధించాలి
ఇటీవల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించి పెను ప్రమాదం తప్పించింది. అచిరకాలంలోనే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్
Read Moreకోమటిరెడ్డి సోదరులు కోవర్టు రెడ్లుగా మారిన్రు - కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: మోడీ, బోడీకి తాము బెదిరేది లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘మోడీ.. బోడి
Read Moreమహాకాల్ కారిడార్ ప్రారంభోత్సవాన్ని తిలకించిన బండి సంజయ్
దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ ప్రారంభోత్సవాన్ని నల్
Read Moreఉజ్జయిని మహాకాళ్ కారిడార్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
మధ్యప్రదేశ్ లోని మహాకాళ్ కారిడార్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. దాదాపు 856 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టును మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్మ
Read Moreగుజరాత్లో అభివృద్ధి పనులను లెక్కించడం కష్టం - మోడీ
గుజరాత్లో జరుగుతున్న అభివృద్ధి పనులను లెక్కించడం చాలా కష్టమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎప్పటిలాగే రాష్ట్రం అభివృద్ధిలో ముందువరుసలో ఉందన్నారు. గు
Read Moreటెక్నాలజీ, టాలెంట్ దేశానికి పిల్లర్స్ : మోడీ
టెక్నాలజీ, టాలెంట్ రెండు దేశానికి పిల్లర్స్ వంటివి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఐక్యరాజ్యసమితి రెండో ప్రంపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మ
Read More












