
pm modi
కాషాయ కండువా కప్పుకున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన కాషాయ కండువా కప్పుకున్న
Read Moreరాష్ట్రంలో నిరంకుశ పాలనకు ముగింపు పలకండి
ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో తెలంగాణలోనూ కమలం వికసిస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న నిరంకుశ పాలనకు ముగిం
Read Moreబీజేపీని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చూసి సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మోడీ సభ ఏర్పాట్ల
Read Moreటీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే రామరాజ్యం రావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తెలుసుకునేందుకే జాతీయ నేతలు రాష్ట్ర
Read Moreతెలంగాణలో అద్భుతమైన మార్పు రాబోతోంది
ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు,బ్యానర్లు పెట్టింద
Read Moreమోడీని గొప్పనేతగా కీర్తిస్తుంటే.. కేసీఆర్ చిల్లర కామెంట్లు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. సాయంత్రం 4గంటలకు సమావేశాలు ముగియనున్నాయి. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై నేషనల్ కౌన్స
Read Moreప్రజల కోసం పనిచేసే మోడీ సేల్స్మెనే
ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేం
Read Moreసభా వేదికపై 39 మంది ..
బీజేపీ విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో సభ జరగనుంది. ఈ సభా వేదికపై మొత్తం 39 మంది కూర్చోనున్నారు. ప్రధాని
Read Moreనేతల ప్రసంగాలు.. 2 కి.మీ దూరం వరకు వినిపించేలా స్పీకర్లు
ప్రధాని మోడీ విజయ సంకల్ప సభ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా తడవకుండా వేదికలు, సభ
Read Moreఎంతో మందికి మోడీ స్ఫూర్తిగా నిలిచారు
న్యూఢిల్లీ: క్రికెట్కు తాను చేసిన సేవలను గుర్తిస్తూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పొగడ్తలకు ఎంతో పొంగిపోయానని ఇండియా విమెన్
Read Moreప్రధానికి కేసీఆర్ స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటు
హైదరాబాద్ కు ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ స్వాగతం పలకకపోవడం సిగ్గుచేటని బీజేపీ నేత రామచందర్ రావు విమర్శించారు. మోడీకి ముఖం చూపించడానికి కేసీఆర్ భయపడుతున
Read Moreప్రోటోకాల్ ప్రకారం సీఎం రావాలని ఎక్కడా లేదు
ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం రావాలని ఎక్కడా లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతినిధిగా ఎవరైనా ర
Read Moreమీడియా ముందుకొచ్చే ధైర్యం మోడీకి లేదు
దేశం నాశనమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లప్పగించి చూస్తున్నారని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. విద్వేషాన్ని పెంచి పోష
Read More