pm modi
అన్ని డిజిటల్ సేవలకు టెలికాం మూలం
6G లో గ్లోబల్ లీడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామని టెలికాం మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అన్నారు. నిన్న 13 నగరాల్లో 5G సేవలను ప్రధాని మోడీ ప్రారంభించ
Read Moreప్రతీ కార్యకర్త చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలి
గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర బీజేపీ ఆఫీసులో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నేతలు గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ క
Read Moreరాజ్ ఘాట్ వద్ద మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి
గాంధీజీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ప్రముఖలు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , ప్రధానమంత్రి మోడీ, సోనియాగ
Read Moreఉత్తర ప్రదేశ్ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
యూపీ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చెరువులో ట్రాక్టర్ పడి 26 మంది మృతి, 10 మందికి గాయాలు ఉత్తర ప్రదేశ్ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Read Moreఢిల్లీ నుంచే యూరప్లోని కారుని టెస్ట్ డ్రైవ్ చేసిన ప్రధాని
5జీ టెక్నాలజీతో ఢిల్లీ నుంచి యూరప్లోని కారును ప్రధాని నరేంద్రమోడీ టెస్ట్ డ్రైవ్ చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీ సాయంతో స్వీడన్లోని కారున
Read Moreరాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్రు
వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే మునుగోడు ఉపఎన్నికను తీసుకొచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశర్వ్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం పలివేలలో రైతుల
Read Moreకిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్
మెడికల్ కాలేజీల కేటాయింపుల విషయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రమంత
Read Moreదేశంలో ప్రారంభమైన 5జీ సేవలు
దేశంలో 5 జీ సేవలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ప్రగతి మైదాన్ లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించి, 5 జీ సర్వీసెస్ ను ప్రధాని మోడీ లాంచ్ చేశార
Read Moreదేశ భవిష్యత్తును సిటీలే నిర్ణయిస్తాయి
గుజరాత్లోని గాంధీనగర్ ‑ ముంబై మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు, అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్‑1ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించ
Read Moreఅంబులెన్స్ కోసం ప్రధాని కాన్వాయ్ నిలిపివేత
గుజరాత్ : ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ను నిలిపేయడం సర్వసాధారణం. ప్రధాని మొదలు మంత్రుల వరకు ఎవరి కాన్వాయ్ రోడ్డుపైకి వచ్చ
Read Moreరాజకీయాలకు అతీతంగా బీజేపీ సేవా కార్యక్రమాలు
బలహీనవర్గాల సంక్షేమానికి ప్రధాని మోడీ పెద్దపీట వేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన నమో ఫ
Read Moreడబుల్ ఇంజన్ సర్కార్తోనే డెవలప్మెంట్ సాధ్యం
సూరత్: డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీ ప్రాజెక్ట్ పూర్తయితే.. ప్రపంచానికే సూరత్, డైమండ్ ట్రేడింగ్ హబ్గా మారుతుందని ప్రధాని నరేంద్ర మో
Read Moreదేశాన్ని దోచుకునేందు కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతుండు
తెలంగాణను నాశనం చేసిన కేసీఆర్ ..దేశాన్ని దోచుకునేందుకే జాతీయ పార్టీ పెట్టబోతున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీగ
Read More












