pm modi

ఎల్జీ మెడికల్ కాలేజీ పేరు మార్పు పై కేటీఆర్ సెటైర్

గుజరాత్ ప్రభుత్వం సహా కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లోని ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోడీ కాలేజీగా మార్చడంపై

Read More

షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోడీ 

ఉజ్బెకిస్థాన్ లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఇవాళ సమర్ ఖండ్ వెళ్లారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి ఉజ్బెకిస్థాన్ ప్రధ

Read More

పంట ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుతూ కేంద్రం..

హైదరాబాద్‌‌, వెలుగు: పంట ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరతో పంటల కొనుగోళ్లను 25 శాతం నుంచి 40 శాత

Read More

హైకోర్టు సీరియస్..ఐదుగురిని రిలీజ్ చేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు : రోహింగ్యాలను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్బంధించడంపై హైకోర్టు సీరియస్​ అయ్యింది. వెంటనే వారిని విడుదల చేయాలని ఆదేశించింది. కింది

Read More

షాంఘై సమిట్ కోసం ఉజ్బెకిస్తాన్​కు మోడీ

న్యూఢిల్లీ : ఉజ్బెకిస్తాన్​లోని సమర్ఖండ్​లో గురు, శుక్రవారాల్లో షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్(ఎస్​సీఓ) జరగనుంది. దీనికి ప్రధాని మోడీ, రష్యా ప్రెసిడెంట్ వ్ల

Read More

సెప్టెంబర్ 17న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోటాపోటీ సభలు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో సెప్టెంబర్‌‌ 17పై పొలిటికల్‌‌ టెన్షన్‌‌ నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్

Read More

మోడీ గుజరాత్కే ప్రధానిలా వ్యవహరిస్తుండు

మునుగోడు ఎన్నికల చరిత్రలో బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎనిమిదేళ్ళ పాలనలో టీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే

Read More

విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం

విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అంశాలను కేంద్రం పట్ట

Read More

తెలంగాణ ప్రజలే కేంద్రానికి నిధులు ఇస్తుర్రు

కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని.. తెలంగాణ ప్రజలే కేంద్రానికి నిధులు ఇస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి లక్షా

Read More

పశుసంపదను కాపాడుకోవాలె

గ్రేటర్​నోయిడా: పశుసంపదను కాపాడుకునేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం ముందుకు వెళ్తున్నదని ప్రధాని మోడీ అన్నారు. ‘లంపి’ అనే చ

Read More

లంపీ చర్మ వ్యాధికి  స్వదేశీ వ్యాక్సిన్

దేశీయ పాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ వార్షిక పాల ఉత్పత్తి వృద్ధి.. ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంద

Read More

దేశంలోని అత్యున్నత ఆధ్యాత్మిక పీఠాధిపతి ఇక లేరు

ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి ఇకలేరు. 99ఏళ్లు ఉన్న ఆయన మధ్యప్రదేశ్ నార్సింగ్ పూర్లోని  శ్రీధామ్ జ్యోతేశ్వర్ ఆశ్రమంలో తుదిశ్వా

Read More