
pm modi
వినేష్ ఫోగట్, భజరంగ్ ఫూనియాకు మోడీ అభినందనలు
భారత కుస్తీ వీరుడు భజరంగ్ పూనియా అదరగొట్టాడు. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని కై
Read Moreహైదరాబాద్ లో ఘనంగా మోడీ పుట్టిన రోజు వేడుకలు
హైదరాబాద్ లో ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంజె మార్కెట్ చౌరస్తా లో ప్రధాని మోడీ భారీ ఫ్లెక్సీ కి క్రేన్ సాయంతో జాంబా
Read Moreప్రధాని మోడీకి వినూత్నంగా బర్త్ డే విషెష్
ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్..ఆయనకు వినూత్నంగా విషెష్ తెలిపారు. మోడీ 72వ పుట్టిన రోజు సందర్భంగా ఒడిశా పూరీ బీచ
Read Moreరాజకీయాలంటే కొనుగోలు, అమ్మకాలుగా మారాయి
రాజకీయాలంటే కొనుగోలు, అమ్మకాలుగా మారాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు డబ్బుతో రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ఎస్యూఐ
Read More70 ఏళ్ల కల సాకారం.. కునో నేషనల్ పార్కులోకి చీతాలు
నమీబియా నుంచి వచ్చిన 8 చీతాలను ప్రధాని మోడీ మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోకి అధికారికంగా వదిలారు. బోయింగ్ విమానం బి747 జంబోజెట
Read Moreతెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఆవిష్కరించిన రేవంత్
దేశంతోపాటు తెలంగాణకు స్వాంతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో నిర్వహించిన తెలంగాణ విలీన వేడుకల్లో
Read Moreమోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
ప్రధాని మోడీ 72వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 2 వరకు ఈ సేవా కార్యక్రమాలు కొనసా
Read Moreఅసాధ్యమైన పనులను సుసాధ్యం చేసి చూపించారు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్ 17,1950న గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాద్నగర్లో
Read Moreమోడీ, పుతిన్ భేటీ
ఎస్సీవో సమిట్లో ప్రధాని మోడీ తృణధాన్యాల సాగు, వినియోగాన్ని ప్రోత్సహించాలె యుద్ధానికిది సమయం కాదని పుతిన్ కు సూచన సమర్&
Read Moreఎల్జీ మెడికల్ కాలేజీ పేరు మార్పు పై కేటీఆర్ సెటైర్
గుజరాత్ ప్రభుత్వం సహా కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ లోని ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోడీ కాలేజీగా మార్చడంపై
Read Moreషాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని మోడీ
ఉజ్బెకిస్థాన్ లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ఇవాళ సమర్ ఖండ్ వెళ్లారు. ఎయిర్ పోర్టులో ప్రధాని మోడీకి ఉజ్బెకిస్థాన్ ప్రధ
Read Moreపంట ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుతూ కేంద్రం..
హైదరాబాద్, వెలుగు: పంట ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరతో పంటల కొనుగోళ్లను 25 శాతం నుంచి 40 శాత
Read More