
population
బీసీలకు అన్యాయం చేసిన.. పార్టీలకు బుద్ధి చెప్తం : జాజుల శ్రీనివాస్ గౌడ్
నల్గొండ అర్బన్, వెలుగు : జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేసిన పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ
Read Moreగొర్రెల పంపిణీ కాదు..చట్టసభలో ప్రాతినిధ్యం కావాలి
తెలంగాణ రాష్ట్ర జనాభాలో10 శాతానికి పైగా ఉన్న కురుమలు.. అక్షరాస్యతకు నోచుకోక, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగుస్థాయిలో ఉన్నారు. కురుమల్లో అనైక
Read More25 ఏండ్లలోపు పెండ్లి చేస్కుంటే క్యాష్ ప్రైజ్
బీజింగ్ : జననాల రేటు పెంచేందుకు చైనా సర్కారు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. పెండ్లీడుకొచ్చిన యువతులకు ఆఫర్లు ప్రకటిస్తోంది. 25 ఏండ్లలోపే పెండ్లి చేసుకుం
Read Moreకరోనా తర్వాత భారీగా పెరిగిన న్యూజిల్యాండ్ జనాభా
ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలుగా మొదట చైనా, తర్వాత భారత్ నిలిచినా, వచ్చే ఏడాదిలో మనం చైనాను అధిగమిస్తామట. కాని ఇప్పుడు కరోనా తరువ
Read Moreమేం పిల్లలను కనం అంటున్న చైనా మహిళలు.. చరిత్రలో అత్యంత తక్కువ జననాలు
చైనాలో సంతానోత్పత్తి రేటు పడిపోయింది. 2022లో రికార్డు స్థాయిలో 1.09కి పడిపోయిందని నేషనల్ బిజినెస్ తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో తగ్గుతున్న కొత్
Read Moreఅంతరిస్తున్న ఆదిమ భాష.. నేడు అంతర్జాతీయ ఆదివాసీ భాషా దినోత్సవం
ప్రపంచీకరణ, సరళీకరణ, సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాలో మగ్గుతున్న అనేక ఆదివాసీ తెగలు అంతరిస్తున్న సందర్భాలు దర్శనమిస్తున్నాయి. అదే కోవలో ఆదివాసీలు
Read Moreవార్డు పాలనొచ్చినా.. మార్పు కనిపిస్తలే!
ఎప్పటిలెక్కనే ఫిర్యాదులు పెండింగ్ “ ప్రజల వద్దకు పాలన చేరాలనే లక్ష్యంతో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేస్తున్నాం. ఇకపై జీహెచ్&zw
Read Moreరాష్ట్రంలో 58 శాతం జనాభాకు వ్యవసాయమే ఆధారం : మంత్రి నిరంజన్ రెడ్డి
గండిపేట, వెలుగు: రాష్ట్రంలో 58 శాతం జనాభాకు వ్యవసాయమే ఆధారమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సుస్థిర వ్యవసాయానికి తెలంగాణ బ్రాండ్గా మార
Read Moreలోక్సభ డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: కేటీఆర్
రాజకీయాలకు అతీతంగా గళమెత్తాలి: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: 2026 తర్వాత జనాభా ప్రాతిపదికన జరగనున్న లోక్సభ స్థానాల డీలిమ
Read Moreపెరుగుతున్న నిరుద్యోగం..దేశానికే పెను ముప్పు
దేశంలో నిరుద్యోగం కోరలు చాస్తోంది. రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉన్నత విద్యార్హతలు ఉన్నా..చేయ గలిగిన చేవ ఉన్నా దేశ యువతరానికి ఉపాధి, ఉద్యోగ అ
Read Moreభారత్కు పెరుగుతున్న శరణార్థుల సమస్య : మల్లంపల్లి ధూర్జటి
పాకిస్తాన్ లోని ప్రస్తుత కల్లోల పరిస్థితులు భారతీయులనూ కలవరపెడుతున్నాయి. సంక్షోభం అంచున కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర
Read Moreవలసలు కొనసాగుతున్నా, రాబోయే కాలంలో సగం జనాభా గ్రామాల్లోనే
రా ష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 2021 నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా(3 కోట్ల 80 లక్షలు)లో 60 శాతం గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్ట
Read Moreకోటి దాటిన హైదరాబాద్ జనాభా..ప్రస్తుతం ఎంతంటే
భాగ్యనగరం..అన్ని మతాలకు అతిథ్యం ఇచ్చే నగరం. ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాల వారు జీవిస్తుంటారు. అందుకే హైదరాబాద్ను మినీ ఇండియా అంటారు. ఈ నేపథ్యంలో హైదర
Read More