Positive
యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం
యాదాద్రి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం మరో 35 మందికి కరోనా సోకింది. గత మూడు రోజులుగా సెకండ్ వేవ్ ప్రభావంతో కరోనా కేసులు
Read Moreలెజండరీ క్రికెటర్ సచిన్ కు కరోనా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కరోనా పాజిటివ్
Read Moreఇవాళ రాష్ట్రంలో 189 మందికి కరోనా పాజిటివ్
హైదరాబాద్: కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో హెల్త్ బులెటిన్లు నిలిపేసిన వైద్య ఆరోగ్యశాఖ కోర్టు ఆదేశాలతో స్పందించింది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్ద
Read Moreప్రపంచంలోనే భారత్ కు పాజిటివ్ ఇమేజ్
జల్ జీవన్ మిషన్ కింద మూడున్నర కోట్ల గ్రామీణ ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించామన్నారు ప్రధాని మోడీ. 2014 నుంచి 2 కోట్ల 40లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. 6 రాష
Read Moreఉత్తరా ఖండ్ మంత్రి రేఖా ఆర్యకు కరోనా
ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్
Read More95 లక్షలు దాటిన కేసులు..90 లక్షలకు చేరువలో రికవరీ
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 35 వేల 551 కరోనా కేసులు నమోదయ్
Read Moreసన్నీడియోల్ కు కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి తీవ్రత తగ్గడం లేదు. సామాన్యల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల వరకు ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడగా..కొందరు ప్
Read Moreహోం ఐసొలేషన్ లో సల్మాన్ ఖాన్
కారు డ్రైవర్… సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఐసొలేషన్ కు.. ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హోం ఐసొలేషన్ కు వెళ్లారు. తన కారు డ్రైవ
Read Moreదేశంలో 88 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది. నిన్న 41,100 కేసులు నమోదవడంతో దేశంలో పాజిటివ్ కేసులు 88,14,579 కు చేరాయి. గడిచిన 24 గంటల్లో 447మంది చనిపోవడంతో మరణాల
Read Moreఏపీలో గడచిన 24 గంటల్లో 2,367 కరోనా కేసులు
అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో మరో 2,367 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 80 వేల 82 మందికి కర
Read Moreఏపీలో కొత్తగా 2,905 కేసులు..16 మంది మృతి
అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,905 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. దీంతో ఇప్పటివరకు నిర్వహించ
Read Moreఏపీలో కొత్తగా 1,901 కేసులు..19 మంది మృతి
అమరావతి: ఏపీలో కొత్తగా 1,901 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో 8 లక్షల 8 వేల 924 కేసులు
Read Moreఏపీలో కొత్తగా 3,967 కేసులు..24 మంది మృతి
అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 3,967 కరోనా కేసులు నమోదయ్యాయని కరోనా హెల్త్ బులెటిన్ లో తెలిపింది రాష్ట్ర ఆరోగ్యశాఖ. కొత్తగా నమోదైన కేసులతో .. ఏపీల
Read More