Positive

ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 3,396 కొత్త కేసులు.. 9 మరణాలు నమోదయ్యాయి.  టెస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో కొత్త కేసుల

Read More

ఏపీలో ఇవాళ కొత్త కేసులు 4,605 మరణాలు 10

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గాయి. గడచిన 24 గంటల్లో 30 వేల 578 మందికి పరీక్షలు చేయగా 4,605 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే కరోనా

Read More

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్త కేసులు రెండు లక్షల లోపునే నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో

Read More

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి కరోనా పాజిటివ్

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకి కరోనా పాజిటివ్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన కొ

Read More

సాధ్వి ప్రగ్యాకు కరోనా పాజిటివ్

లోక్ సభ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కు చేసిన వైద్య పరీక్షల్లో  కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన బీజేపీ

Read More

బాలీవుడ్ అందాల తార  కాజోల్కు కరోనా

 ముంబయి: బాలీవుడ్ అందాల తార కాజోల్ కరోనా బారినపడ్డారు. సామాన్యులు, రాజకీయ నేతలు మినహా వీఐపీలు కరోనా సోకకుండా వీఐపీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్

Read More

ఏపీలో ఇవాళ 11,573 కేసులు.. మరణాలు 3

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 11,573 కొత్త కేసులతోపాటు 3 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర

Read More

విదేశాంగ మంత్రి జైశంకర్ కు కరోనా

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో ఆయనకు కరోనా పాజిటి

Read More

ఏపీలో ఇవాళ కూడా 14వేలు దాటిన కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కూడా కొత్త కేసులు 14వేలు దాటాయి. అలాగే ఏడుగురు చనిపోయారు. గడచిన 24 గంటల్లో &nb

Read More

ఏపీలో ఒక్కరోజే 14వేలు దాటిన కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46

Read More

కేరళలో ఇవాళ కూడా 45వేలు దాటిన కేసులు

 పాజిటివిటీ రేటు 44.8శాతం నమోదు తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 45వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యా

Read More

APలో కరోనా బారిన పడ్డ మరో మంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Read More

ఏపీలో ఇవాళ కొత్త కేసులు 12,926.. మరణాలు 8

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ప్రతిరోజూ 12 వేలకుపైగా కొత్త కేసులు నమోదు అవుతుండగా.. ఇవాళ అంటే గ

Read More