Positive
రాష్ట్రంలో ఒక్కరోజే 2606 కేసులు.. ఇద్దరు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 2606 కొత్త కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. ఒకవైపు ప్రభుత్వం,
Read Moreకాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం
వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం చెలరేగింది. 20మంది మెడికోలకు కరోనా నిర్దారణ అయింది. ఆస్పత్రికి వస్తున్న రోగులకు చికిత్స అందించేందుకు
Read Moreరాష్ట్రంలో ఇవాళ 2295 కరోనా కేసులు..ముగ్గురు మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2295 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం ముగ్గురు కరోన
Read Moreశ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 12మందికి కరోనా
ఇద్దరు వైద్యులు సహా 12 మందికి కరోనా నెల్లూరు జిల్లా: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకల
Read Moreజాన్ అబ్రహాం దంపతులకు కరోనా పాజిటివ్
భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరో జాన్ అబ్రహాం, ఆయన భార్య ప
Read Moreతెలంగాణలో 5 కొత్త ఒమిక్రాన్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ మరో 5 కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మెల్లగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. సామాజిక వ్యాప్తి మొదలైందన్న అనుమానాలు బలప
Read Moreమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కరోనా పాజిటివ్
హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల వారం రోజులు ర
Read Moreనవోదయ స్కూల్లో కరోనా కలకలం
కోల్కతా : కరోనా వైరస్ మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బెంగాల్ లో ఒకే స్కూల్లో 29 మంది
Read Moreరాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్
Read Moreకర్ణాటకలో 24 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా
కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఒక నర్సింగ్ కాలేజీలో 24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో కాలేజీని సీజ్
Read Moreఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్
చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరారు. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్
Read Moreదేశంలో కొత్తగా 37 వేల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 37 వేల 154 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 8 లక్షల 74 వేల 376 మందికి పెరిగింది. ఇక నిన్న 724 మంది కరోనా కా
Read Moreదేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు
దేశంలో కొత్తగా 41 వేల 506 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటితో పోల్చితే 2 శాతం కేసులు తగ్గాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 8 లక్షల 37 వేల
Read More