Positive

రాష్ట్రంలో ఒక్కరోజే 2606 కేసులు.. ఇద్దరు మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 2606 కొత్త కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. ఒకవైపు ప్రభుత్వం,

Read More

కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

వరంగల్:  కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం చెలరేగింది. 20మంది మెడికోలకు కరోనా నిర్దారణ అయింది. ఆస్పత్రికి వస్తున్న రోగులకు చికిత్స అందించేందుకు

Read More

రాష్ట్రంలో ఇవాళ 2295 కరోనా కేసులు..ముగ్గురు మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2295 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం ముగ్గురు కరోన

Read More

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో 12మందికి కరోనా

ఇద్దరు వైద్యులు సహా 12 మందికి కరోనా నెల్లూరు జిల్లా: శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్‌)లో కరోనా కలకల

Read More

జాన్ అబ్రహాం దంపతులకు కరోనా పాజిటివ్

భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో ముఖ్యంగా  బాలీవుడ్ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హీరో జాన్ అబ్రహాం, ఆయన భార్య ప

Read More

తెలంగాణలో 5 కొత్త ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ మరో 5 కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. మెల్లగా చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. సామాజిక వ్యాప్తి మొదలైందన్న అనుమానాలు బలప

Read More

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా సోకింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇటీవల వారం రోజులు ర

Read More

నవోదయ స్కూల్లో కరోనా కలకలం

కోల్కతా : కరోనా వైరస్ మళ్లీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బెంగాల్ లో ఒకే స్కూల్లో 29 మంది

Read More

రాష్ట్రంలో మరో 4 ఒమిక్రాన్ కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే నాలుగు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్

Read More

కర్ణాటకలో 24 మంది నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా

కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఒక నర్సింగ్‌ కాలేజీలో  24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో కాలేజీని  సీజ్

Read More

ఆస్పత్రిలో చేరిన కమల్ హాసన్ 

చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరారు. కరోనా సోకడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్

Read More

దేశంలో కొత్తగా 37 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 37 వేల 154 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 8 లక్షల 74 వేల 376 మందికి పెరిగింది. ఇక నిన్న 724 మంది కరోనా కా

Read More

దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 41 వేల 506 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటితో పోల్చితే 2 శాతం కేసులు తగ్గాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 8 లక్షల 37 వేల

Read More