కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని ఒక నర్సింగ్ కాలేజీలో 24 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో కాలేజీని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా విద్యార్థులు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని.. అలాగే పరీక్షలకు హాజరయ్యారని అన్నారు. నాలుగైదు రోజుల కిందట విద్యార్థులు శివమొగ్గలో పరీక్షలు రాసేందుకు వెళ్లి వచ్చారని..ఆ తర్వాత పలువురికి కరోనా లక్షణాలు కనిపించాయని జిల్లా సీనియర్ అధికారి తెలిపారు. అందరికీ కరోనా పరీక్షలు చేయించామని చెప్పారు. కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ హోం ఉందని, దీంతో అక్కడి రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించామని అన్నారు. కాలేజీతో పాటు ఆస్పత్రిని కూడా మూసివేయించామన్నారు.
కర్ణాటకలో 24 మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా
- దేశం
- December 10, 2021
లేటెస్ట్
- త్వరలో పెరగనున్నAC ధరలు..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక .. బరిలో 52 మంది
- BCCI: భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ కావలెను.. అర్హతలివే
- దేశ సంపదను ప్రజలకు పంచుతాం: భట్టీ విక్రమార్క
- ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కంగనా రనౌత్
- Krishnamma Day 3 Collections: కృష్ణమ్మ 3 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..ఓపెనింగ్ డే కంటే మూడో రోజే ఎక్కువ
- అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమూ మీ సొంతం!
- Boney Kapoor: మైదాన్ మూవీ ప్లాప్.. ఆడియన్స్కి RRR, పఠాన్ లాంటి సినిమాలు కావాలి.. నిర్మాత బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ