protest
Tension in OU: నిరసన తెల్పుతున్న విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్ లోని ఓయూలో విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నిరుద్యోగ మార్చ్, నిరసన దీక్ష నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రె
Read Moreఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్చి 24వ తేదీన విద్యార్థులు నిరుద్యోగ మార్చ్, నిరసన దీక్షకు పిల
Read Moreరోడ్డుపై పాలు పారబోసిన రైతులు
పాల సేకరణ ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో డెయిరీ రైతులు రోడ్డెక్కారు. ఎన్నో నెలల నుంచి తమిళనాడలో పాలసేకరణ ధరను పెంచలేదని.. లీటరుకు రూ. 7 పెంచా
Read Moreపరిహారం కోసం బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితుల ఆందోళన
యాదగిరిగుట్ట, వెలుగు: హామీ ఇచ్చి దాదాపు నాలుగు నెలలు దాటుతున్నా పట్టించుకోకపోవడంతో బస్వాపూర్ రిజర్వాయర్ లో ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామస్త
Read MoreTSPSC Paper Leak : ఓయూలో విద్యార్థుల ఆందోళన
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై ఓయూలో ఆందోళన నెలకొంది. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన
Read Moreమేయర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజ్ భవన్ ముందు ఉద్రిక్త నెలకొంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ పై ఫిర్యాదు చేసే
Read Moreఉల్లిని పొలంలోనే తగలబెట్టి.. సీఎంకు లేఖ రాసిన రైతు
మహా రాష్ట్రలో ఉల్లి రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉల్లి ధర కిలో రెండు రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. &nb
Read Moreఎమ్మెల్యే సంజయ్ కుమార్ "మీరు నేను"కు నిరసన సెగ
జగిత్యాల జిల్లా రాయికల్ (మం) కట్కాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేపట్టిన "మీరు నేను" కార్యక్రమం సందర్భంగా నిరసన సెగ తగిలింది. త
Read Moreఇంటర్ బోర్డు ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ సభ్యులు ఆందోళన చేపట్టారు. శ్రీ చైతన్య కళాశాల నార్సింగి బ్రాంచ్ లో యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకు
Read Moreప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆందోళన
మెడికో స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కళాశాల వద్ద ఏబీవీపీ సభ్యులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేఎంసీ గేట్ వద
Read Moreపంటలకు సాగు నీరు కోసం రైతుల ధర్నా
పంట పొలాలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. రాజారాంపల్లి టు బసంత్ నగర్ ఎక్స్ రోడ్ పై బైఠ
Read Moreఎడ్లబండ్లతో కలెక్టర్ ఆఫీసుకు భూనిర్వాసితులు
ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పల్ కోటి రిజర్వాయర్ కోసం భూమినిచ్చినందుకు గాను పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా &
Read Moreఈ నెల 20న విద్యుత్ భవనాల ముందు ఆందోళనలు
బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం విమర్శలు చేశారు. ప్రభుత్వ పాలన ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా.. కాంట్రాక్టర్ల కోసమే&
Read More












