
protest
బీజేపీ నేతలు మతం పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు : కూనంనేని సాంబశివరావు
కేసీఆర్ సర్కార్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Moreనువ్వు బడికచ్చేదాక నేను లేవ! :స్టూడెంట్ ఇంటి ముందు టీచర్ నిరసన
పది రోజులుగా స్కూల్కు రాని ఎస్సెస్సీ స్టూడెంట్ చెప్పినా స్పందించని పేరెంట్స్ ఇంటికి వెళ్లి బైఠాయించిన టీచర్ సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఘ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
సీపీఎం మహాధర్నా వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బల్దియా హెడ్ ఆఫీస్ ముందు సోమవారం స
Read More‘మద్దతు’పై చట్టం తేవాలె : కిసాన్ గర్జన ర్యాలీలో రైతుల డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: పంటలకు కనీస మద్దతు ధరను చట్టం చేయాలని కోరుతూ సోమవారం ఢిల్లీలో రైతులు భారీ ఆందోళన చేపట్టారు. భారతీయ కిసాన్సంఘ్(బీకేఎస్) నేతృత్వంలో
Read Moreనిర్మల్ హాస్పిటల్ వద్ద బీజేపీ, ఏబీవీపీ ఆందోళన
నోట్ లో రాత తన కొడుకుది కాదు: భానుప్రసాద్ తల్లి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు నిర్మల్, వెలుగు: నిర్మల్
Read Moreపొలాలు గుంజుకున్నరు.. ఫ్యాక్టరీలు కడ్తలేరు
సంగారెడ్డి, వెలుగు : పారిశ్రామికాభివృద్ధి కోసం కంపెనీలకు సర్కారు భూములు కేటాయిస్తున్నా ఫ్యాక్టరీలు మాత్రం కట్టడం లేదు. పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉ
Read Moreడీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు
హైదరాబాద్ : హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. కానిస్టేబు
Read Moreవారంలో రోడ్డెయ్యకుంటే రాజీనామా: సర్పంచ్ వార్నింగ్
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తండా సర్పంచ్ వార్నింగ్ మెదక్ జిల్లా: శివ్వంపేట మండలం రెడ్యాతండా పంచాయతీ పరిధిలోని మూడు తండాల వాసులు రా
Read Moreటాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా
ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు
Read Moreఢిల్లీలో పాక్ హైకమిషన్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన
ఢిల్లీ నగరంలోని పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీపై పాక్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో
Read Moreకరీంనగర్లో ఆశావర్కర్ల 48 గంటల ఆందోళన
కరీంనగర్ జిల్లాలో ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల అన్ని మండలాల నుంచి తరలివచ్చిన వందలాది మంది ఆశావర్కర్లు కలెక్టరేట్ ముందు 48 గంటల ధర్నా న
Read Moreబాలిక మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పంచనామా
దమ్మాయిగూడ చెరువులో లభ్యమైన బాలిక మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పంచనామా నిర్వహిస్తున్నారు. పంచనామా వివరాలను మొత్తం 4 పేజీల్లో వైద్యులు నమోదు చేస్
Read Moreజనగామ కలెక్టరేట్ను ముట్టడించిన మహిళలు
జనగామ, వెలుగు: ఇండ్ల స్థలాలు కేటాయించాలంటూ సుమారు రెండు వేల మంది మహిళలు బుధవారం జనగామ కలెక్టరేట్ను ముట్టడించారు. రెండు గంటల పాటు నినాదాలతో హోరెత్తించ
Read More