
Raghunandan Rao
ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో పోడు భూముల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని మెదక్ లోకల్ బాడీ అడిషనల్కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళ వా
Read Moreబీఆర్ఎస్ అంటున్న కేసీఆర్ కు సీఆర్ఎస్ ఇవ్వాలె: రఘునందన్ రావు
మెదక్: బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్ కు సీఆర్ఎస్ (కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్) ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. జిల్లాలోని నర్సాపూర్ ల
Read Moreప్లెక్సీ పెట్టలేదంటూ బీజేపీ–టీఆర్ఎస్ మధ్య ఘర్షణ
సిద్ధిపేట: జిల్లాలోని దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే వారు గొడవపడ్డారు. శుక్రవారం దుబ్బాక నియో
Read Moreమునుగోడులో హుజురాబాద్ ఫలితాలే రిపీట్ అవుతయి
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడుగడ్డపై సీఎం కుర్చీవేసి కూర్చుంటా అని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల సమయంలో మాత్
Read Moreమోడీ తప్ప దేశాన్ని ఇంకెవరూ అభివృద్ధి చేయలేరు
హనుమకొండ: అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ అన్ని అబద్ధాలే చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ అమలు చేయడం ల
Read Moreకేసీఆర్ బార్కు ఇచ్చిన విలువ బడికి ఇయ్యడు
మెదక్ జిల్లా: రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాలు విసిరారు.
Read Moreరేపు మూడో రోజు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు జరిగిన సమావేశాల్లో ప్రభుత్వం ఏడు సవరణ బిల్లులను ప్రవేశపెట్టింది. ఐదు
Read Moreఏ రూల్స్ ప్రకారం ఈటలకు నోటీసులు ఇస్తరు
మర మనిషి అనే పదం అన్ పార్లమెంటరీ పదం కాదని బీజేపీ ఎమ్మల్యే రఘునందన్ రావు తెలిపారు. ఆ పదం రాజ్యాంగంలో నిషేధించబడిందా అని ప్రశ్నించారు.
Read Moreరామచంద్ర పిళ్లైతో తిరుమలకు వెళ్ళడం అబద్దమా?
లిక్కర్ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లైతో కలిసి కేసీఆర్ పుట్టిన రోజున కవిత తిరుమల వెళ్లారని రఘునందన్ రావు ఆరోపించార
Read Moreశాసన సభ్యులను గడ్డి పోచల్లాగా అవమానిస్తున్నరు
అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ 6,12,13 వ తేదీల్లో మాత్రమే సమావేశాలు అని నోటీసు
Read Moreఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..?
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే ఇదేనా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల అరెస్ట్ వివరాలు అడిగితే చెప్పకపోవడం దారుణ
Read Moreసిద్ధిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కే అభివృద్ధి ఫలాలు
నిజామాబాద్: కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు జోస్యం
Read More