Rahul Gandhi
మీ ఓటు హక్కును రక్షించుకోండి.. రాజ్యాంగాన్ని కాపాడాలంటే అదొక్కటే మార్గం: రాహుల్ గాంధీ
మధుబని: ఓటు హక్కును కాపాడుకోవాలని ప్రజలకు కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఓటు హక్కు తోనే రాజ్యాంగాన్ని రక్షిం
Read Moreరాహుల్ గాంధీ యాత్రలో రేవంత్..ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్న సీఎం
హైదరాబాద్, వెలుగు: ఓటు చోరీకి వ్యతిరేకంగా బిహార్లో కాం
Read Moreనిజం బయటపడింది.. బీజేపీ వరుస విజయాలకు ఓట్ చోరీనే కారణం: రాహుల్ గాంధీ
పాట్నా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ 50 ఏళ్లు అధికారంలో ఉంటుందని అమిత్ షా చెప్పడానికి కారణం ఓట్ చ
Read Moreఅన్నకు అండగా చెల్లి: రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
పాట్నా: బీహార్లో ఎన్నికల సంఘం చేపడుతోన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దేశంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్&l
Read Moreబీహార్లో ఓటరు అధికార్ యాత్ర..పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి
బీహార్ లో ఓటర్ అధికార యాత్ర తిరిగి ప్రారంభమైంది. మంగళవారం (ఆగస్టు26) బీహార్ లోని సుపాల్ లో సాగుతున్న ఓటర్ అధికార్ యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో
Read Moreస్టూడెంట్లపై లాఠీచార్జ్ సిగ్గుచేటు ..కేంద్రంపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మండిపాటు
న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎస్ఎస్సీ అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని కాంగ్రెస్ లీడర్&zwn
Read Moreబీజేపీ ఏజెంట్ గా ఈసీ... బిహార్ లో ‘సర్’ తో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారు: రాహుల్ గాంధీ
ఓట్ల దొంగతనాన్ని ఇండియా కూటమి అడ్డుకొని తీరుతుంది సరైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాల్సిందే దీనిపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వెల్లడ
Read Moreబీహార్ యాత్రలో రాహుల్ కి వింత అనుభవం.. సడన్ గా వచ్చి హగ్, కిస్ ఇచ్చాడు.. !
బీహార్ లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. యాత్రలో జనం మధ్యలో నుంచి వచ్చిన ఓ వ్యక్తి సడన్ గా రాహుల్ గాంధీన
Read Moreకాంగ్రెస్ ఓబీసీ సైద్ధాంతిక కమిటీ ఏర్పాటు.. కంచ ఐలయ్య, సుధాన్షు కుమార్తో పాటు 23 మందికి చోటు
ఓబీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీ నినాదం, కుల జనగణన లక్ష్యంతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓబీసీ సైద్ధాంతిక కమిటీని ఏ
Read Moreఒర్లీ.. ఒర్లీ నా గొంతు పోయింది.. ఇది కరెక్ట్ కాదు: ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిరంతరాయంగా అంతరాయం కలిగించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో చర్చ జరిగేల
Read Moreసేమ్ టు సేమ్.. 40 ఏళ్ల కింద తండ్రి చేసిందే.. ఇప్పుడు రాహుల్ గాంధీ చేశారు.. ఫోటో వైరల్
నలభై ఏళ్ల క్రితం.. అంటే 1985 లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసిందే.. ఇప్పుడు 2025 లో రాహుల్ గాంధీ చేయడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ లో ఓటర్ అధికార్
Read Moreఆధార్ కార్డు ప్రభుత్వం జారీ చేసిందే కదా.. ఎన్నికల సంఘం అంగీకరించాల్సిందే: సుప్రీం కోర్టు
బీహార్ ఓటర్ లిస్టులో పేర్ల తొలగింపుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓటర్ లిస్టు సవరణకు ఆధార్ కార్డు సరిపోతుందని స్పష్టం చే
Read More130వ రాజ్యాంగ సవరణ ఎవరి కోసం?
పరిపాలనలో ప్రజలే భాగస్వాములు.. అదే ప్రజాస్వామ్యం. అందుకే వారు ఓటుహక్కు ద్వారా తమను పాలించుకునే ప్రభుత్వాన్ని తామే ఎన్నుకొంటారు
Read More












