Rahul Gandhi

హిమంత.. అత్యంత అవినీతి సీఎం: రాహుల్ గాంధీ

జోర్హాట్(అస్సాం): దేశంలోనే అత్యంత అవినీతి సీఎం హిమంత బిశ్వ శర్మ అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ  ఆరోపించారు. దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం

Read More

నాగాలాండ్ ప్రజలను మోదీ మోసం చేసిన్రు.. రాహుల్ గాంధీ ఫైర్

కోహిమా :  నాగాలాండ్ ప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. నాగాలాండ్​లో రాజకీయ సమస్యను పరి

Read More

అయోధ్య ప్రాణప్రతిష్ఠను పొలిటికల్ ఈవెంట్​గా మార్చారు : రాహుల్ గాంధీ

చిపోబోజౌ(నాగాలాండ్) :  అయోధ్యలో రాముడి  విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పొలిటికల్ ఈవెంట్​గా మార్చారని కాంగ్రెస్ మాజీ చీఫ్​, ఎంపీ రాహుల్

Read More

విద్వేషంపై .. న్యాయం గెలిచేనా?

పార్లమెంట్​లో జరిగిన స్మోక్ బాంబు దాడి మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరినందుకు, అటు రాజ్యసభ సహా 146 మంది విపక్ష ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేసి, తా

Read More

చిత్తశుద్ధితో పని చేస్త.. పార్టీకి పూర్వవైభవం తెస్త: షర్మిల

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్

Read More

అందుకే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు : రాహుల్ గాంధీ

జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.  రామ మందిర శంక

Read More

రాహుల్ న్యాయ్ యాత్ర అప్డేట్ ఇదే..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం మణిపూర్ నుంచి నాగలాండ్ వచ్చిన రాహుల్ అక్కడే

Read More

కాంగ్రెస్​కు మిలింద్ దేవరా రాజీనామా

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత మిలింద్ దేవ్​రా ఆ పార్టీకి రాజ

Read More

ఇండియా వైపు బీసీల మొగ్గు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాలలో బీసీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) లకుజరిగిన అన్యాయాలను వెలుగులోకి తీసుకురావడానికి..దేశంలోని వివిధ సామాజిక

Read More

బీజేపీ, ఆరెస్సెస్​ పని విద్వేషాలు రెచ్చగొట్టుడే : రాహుల్

మణిపూర్‌‌కు మోదీ రాకపోవడం సిగ్గుచేటు ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకు పట్టదా? ఈ రాష్ట్రం.. భారత్‌లో భాగం కాదని  బీజేపీ, ఆర్&zw

Read More

భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చిస్తాం.. రాహుల్ హామీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి జనవరి 14న మణిపూర్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించారు. మణిపూర్ నుంచి ముం

Read More

ఎన్నికలొస్తున్నయ్ కాబట్టే.. మోడీ రామజపం చేస్తున్నారు:మల్లికార్జున్ ఖర్గే

మణిపూర్ ను కాంగ్రెస్ ప్రధానులంతా సందర్శించారని.. కానీ, ప్రధాని మోడీ మణిపూర్ ను ఎందుకు సందర్శించలేదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ఇప్

Read More

అణగారిన వర్గాలకు న్యాయం చేస్తం : రాహుల్ గాంధీ

 కేంద్రంలో అధికారంలోకి రాగానే బీసీ కులగణన   బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తం : రాహుల్ గాంధీ  రాష్ట్రాల

Read More