RajBhavan
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు : తమిళిసై
నీళ్లు, నిధులు,నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ ఇప్పటికి ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రాజ్భవన్లో రాష్ట్ర
Read Moreగవర్నర్ తమిళిసై నల్గొండ పర్యటన వాయిదా
తెలంగాణ గవర్నర్ తమిళిసై నల్గొండ పర్యటన వాయిదా పడింది. 2023 మే 22 సోమవారం రోజున ఆమె నల్గొండ జిల్లాలోని చందంపేట మండల, గువ్వాలగుట్టకు వ
Read Moreట్రైబల్ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరిస్తున్న గవర్నర్ తమిళిసై
ట్రైబల్స్, ఆదివాసీలతో సమావేశంలో గవర్నర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ట్రైబల్, ఆదివాసీ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, తన పరిధి మేరకు సమస్
Read Moreరాజ్భవన్ ముందు విద్యార్థి సంఘాల ఆందోళన
బీఆర్ఎస్ వీ, విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో రాజ్ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పిలుపు మేరకు భారీగా తరిలివచ్చిన విద్యార్థి నాయకుల
Read Moreమహిళలను అవమానించినోళ్లను అందలం ఎక్కిస్తున్నరు: గవర్నర్
తెలంగాణలో అత్యంత స్థాయిలో ఉన్న మహిళలను అవమానించిన వాళ్లను ప్రభుత్వం అందలాలు ఎక్కిస్తోందని గవర్నర్ తమిళి సై విమర్శించారు. మహిళలను అవమానించి ఆడబిడ్డలకు
Read Moreరాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదు: జగదీష్ రెడ్డి
తెలంగాణ గవర్నర్ తమిళి సై పై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ పైరవీలకు కేంద్రంగా మారకూడదన్నారు. తెలంగాణ బిల్లుల ఆమోదానికి ప్రభుత్
Read Moreసీఎస్.. రాజ్ భవన్ కనిపించలేదా
ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా.. పెండింగ్ లో పెట్టారని.. బిల్లుల ఆమోదం కోసం ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చే
Read Moreరేపు రాజ్ భవన్కు వైఎస్ షర్మిల.. గవర్నర్తో భేటీ
తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు మధ్యాహ్నం గవర్నర్ తమిళి సైతో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె నేరుగా రాజ్ భవన్కు వెళ
Read More"తపస్" డైరీని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(TPUS) 2023 డైరీని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందర్ రాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యా, ఉపాధ్యాయుల కొన్ని సమస్యలను TPUS
Read Moreమెగా వ్యాక్సినేషన్తో మిలియన్ల మరణాలు ఆపగలిగాం: తమిళి సై
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా గత ఏడాది చేపట్టిన మెగా వ్యాక్సినేషన్ తో మిలియన్ల మరణాలను ఆపగలిగామని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ ఏడాది దేశ, రాష్ట్ర ప్ర
Read Moreవర్సిటీల వీసీలతో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, వెలుగు: జీ 20 వేడుకల్లో స్టూడెంట్లు ఎక్కువగా పాల్గొనేలా చూడాలని గవర్నర్ తమిళిసై సూచించారు. మంగళవారం ఆమె, రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన
Read Moreబండి సంజయ్..రేవంత్ రెడ్డి సరదా ముచ్చట్లు
ఇద్దరు ప్రతిపక్ష నేతలు. పైగా రెండు పార్టీలకు అధ్యక్షులు. ఇరు పార్టీలకు అస్సలు పడదు. కానీ ఓ కార్యక్రమంలో ఆ ఇద్దరు నేతలు కలిశారు. కలవడమే కాదు సరదాగా కబు
Read Moreరాజ్భవన్ లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు
హైదరాబాద్: రాజ్ భవన్ ఎట్ హోం విందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్ తమిళి సై
Read More