road accident
యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లారీ , వ్యాన్ ను ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడ
Read Moreబైక్ ను ఢీ కొట్టిన మిక్సర్ లారీ.. ఒకరు మృతి
రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి చౌరస్తా దగ్గర రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మిక్సర్ లారీ రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొంది. ద
Read Moreకారు బోల్తా పడి ఇద్దరు మృతి
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో లక్ష్మీదేవునిపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో
Read Moreఘోర రోడ్డు ప్రమాదం : పెళ్లికూతురు సహా ఐదుగురు మృతి
మహబూబాబాద్ జిల్లా : గూడూరు మండలం బొద్దుగొండ శివారులో జరిగిన ప్రమాదంలో నష్టపరిహారం డిమాండ్ చేస్తూ.. హైవే ముందు బైఠాయించారు బాధితులు. ఎర్రగుట్ట తండావాసు
Read Moreమహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈఘటన గుడూరు మండలం మర్ర
Read Moreరాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హిమాయత్సాగర్ అవుటర్ రిం
Read Moreరోడ్డు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ కు దారితీసిన పరిస్థితులపై
Read Moreనాన్నా క్షమించు.. నిన్ను వదిలి వెళ్తున్నా.. ఆర్మీ దినోత్సవం రోజే జవాను మృతి
అనారోగ్యం పాలైన తండ్రిని చూసేందుకు వచ్చిన ఆర్మీ జవాన్ దురదృష్ట వశాత్తు ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. నిజమాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం మేగ్
Read Moreఒకే చోట రెండు ప్రమదాలు..ఐదుగురు మృతి
అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం హైవేపై శుక్రవారం రాత్రి ఒకే చోట రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు చనిపోయారు. టూ వీలర్ వెహికల్ పై వె
Read Moreప్రమాద స్థలిని పరిశీలిస్తున్న వారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బత్తలపల్లి మండలం రాఘవంపల్లి వద్ద ఒకే చోట రెండు ప్రమాదాలు జరిగాయి. కారు, లారీ ఢీకొని ముగ్గురు మృతి
Read Moreఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం: 8మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సంభాల్లో ఆగ్రా-మొరాదాబాద్ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్ ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ఎనమిది మం
Read Moreప్యాసింజర్ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజ
Read Moreనారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. హైదరాబాద్ నుంచి రాయచూరు వెళ్తున్న
Read More