
road accident
లారీలో నుంచి ఆటోపై పడ్డ గ్రానైట్ రాయి.. ఇద్దరు మృతి
న్యూ ఇయర్ వేడుకల సమయంలో మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కురవి మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు లారీలో నుంచ
Read Moreడ్రైవర్ లేకుండానే ఆటో చక్కర్లు..
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బైక్ ను
Read Moreక్వాలిస్ బోల్తా .. హుక్కా మత్తులో యువకులు
హైదరాబాద్ శివారులోని గగన్ పహాడ్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. క్వాలిస్ వాహనం అదుపుతప్పి రోడ్డు ఓవర్ బ్రిడ్జిను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెం
Read Moreఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్ అంతర్రాష్ట్ర రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇ
Read Moreలారీని ఢీ కొట్టిన ఇన్నోవా.. ముగ్గురికి గాయాలు
నల్గొండ జిల్లాలో 65 వ జాతీయ రహదారిపై ఇనుపాముల గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని మ
Read Moreశంషాబాద్ సమీపంలో డీసీఎం బీభత్సం.. ముగ్గురి మృతి
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్నగర్ వైపు నుంచి శంషాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం పెద్దషాపూర్
Read Moreమునగాల వద్ద రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి
సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రం శివారులోని పెట్రోల్ బంకు దగ్గర అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, లారీ ఢీ కొనడంతో ఐదుగురు చనిపో
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
విద్యార్థులను ఢీకొట్టిన బొలెరోఇద్దరికి తీవ్రగాయాలు కుభీరు,వెలుగు: కుభీరు మండలం పార్ది (బి) గవర్నమెంట్ స్కూల్ ఎదుట నిలుచున్న విద్యార్థులపై బొలెరో వె
Read Moreమానవత్వాన్ని చాటుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్
తమిళనాడు సీఎం స్టాలిన్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని దగ్గరుండి హాస్పిటల్ కు తరలించారు. చెన్నైలోని సచివాలయానికి వెళ్తు
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
రైతుల బీమా డబ్బులు త్వరగా చెల్లించాలి కంది, వెలుగు : రైతుబీమా డబ్బులు బాధిత కుటుంబాలకు త్వరగా చెల్లించేలా చూడాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర
Read Moreచిన్నారి రమ్య ఘటనలో నిందితులకు శిక్ష పడాలి
పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో తమకు ఇంత వరకు న్యాయం జరగడం లేదని మృతి చెందిన చిన్నారి రమ్య తల్లిదండ్రులు వెంకటరమణ, రాధికలు ఆరోపించారు. 2016లో
Read Moreరోడ్డు ప్రమాదంలో తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్ సింగ్ భార్య మృతి
తెలంగాణ సీఐడి చీఫ్ గోవింద్ సింగ్ కుటుంబంలో విషాదం నెలకొంది. రాజస్థాన్ లోని రాంగఢ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన సతీమణి మృతి చెందారు.  
Read Moreతిరుపతిలో ట్రాక్టర్ ను ఢీకొట్టిన బెంజ్ కారు
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు డోంట్ కేర్ అంటున్నారు. రహదారులపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లే
Read More