road accident

బస్సులను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రిష్ణగిరి జిల్లా  సులగిరి లో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు RTC బస్సులను లారీ ఢీకొంది. వివరాల్లోకి వెలితే.. హ

Read More

ఆటోను ఢీకొన్న టూరిస్ట్ బస్సు-15 మందికి గాయాలు

కర్నూల్ జిల్లా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు ఆటోను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. తమిళనాడు నుంచి శ్రీశ

Read More

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అయిదుగురు చనిపోగా.. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇవాల(శుక్రవారం) ఉదయం జరిగి

Read More

నిజామాబాద్ లో రోడ్డు ప్రమాదం

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని తీగల వాగు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రకు చెందిన ఇద్దరు యువకులు కాళ్లు

Read More

లారీ-ట్రాక్టర్ ఢీ : ఆరుగురు మృతి

యూపీ హర్దోయిలో ఘోర ప్రమాదం జరిగింది. సర్దార్ పూర్ సమీపంలో లారీ, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. 30 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత

Read More

కర్నూలు లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా… మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తెల్లవారుజామున(గురువారం) తిర

Read More

లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ముగ్గురు మృతి

కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న SRS ట్రావెల్స్ బస్సు…కర్నూలు శివారు చిన్నటేకూరు దగ్గర ఆగి ఉన్న పైపుల

Read More

లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఒకరు మృతి

ఆగి ఉన్న లారీని ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో జరిగింది. మండలంలోని మొద్దుల చెరువ

Read More

సిద్దిపేటలో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయాలైన ముగ్గర్ని గజ్వేల్ ఆస్పత్రికి తర

Read More

ఐదేళ్ల బాలుడిని ఢీకొన్న బైక్. బాలుడు మృతి

మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పి.యస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న హరికష్ణ అనే 5 ఏళ్ల బాలుడిని ఓ బైక్ ఢికొట్టడంది. ద

Read More

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం నార్లాపురం స్టేజి దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. SRS ప్రైవేట్ ట్రావెల్స్, తుఫాన్ వాహనం అత్

Read More

ఓటేసి వస్తుండగా రోడ్ ఆక్సిడెంట్: ఒకరి మృతి

మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ వద్ద టూవీలర్ ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర  గాయాలయ్యాయి. ఆకుల రాములు అనే అతను సికింద్ర

Read More

నడుచుకుంటు వెళ్తున్న వారిపై దూసుకెళ్లిన కంటేయినర్

సంగారెడ్డి: పఠాన్ చేరు మండలం ఇస్నాపూర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి కంటేయినర్ దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు బీహార్ వాస

Read More