students

యూనివర్సిటీల్లో ఫీజుల బాదుడు

అడ్డగోలుగా పెంచేసిన రాష్ట్ర సర్కారు రూ.2,400 నుంచి ఏకంగా 14 వేలకు ఎంఏ కోర్సు ఫీజు ఇంజనీరింగ్‍ కోర్సుకు రూ.44 వేల నుంచి 70 వేలకు పెంచిన్రు

Read More

కృష్ణా నదిలో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి

గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి దిగిన ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులు చని

Read More

స్కూల్‌లో భారీగా కరోనా కేసులు.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్‌

దేశాన్ని  కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. కొత్తగా వచ్చి ఒమిక్రాన్ వేరియంట్ ఓ వైపు భయపెడుతుంటే.. కొద్ది రోజులుగా స్కూళ్లు, కాలేజీల్లో భారీగా

Read More

విద్యార్థులను కరిచిన ఎలుకలు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని చటాన్ పల్లి గురుకుల పాఠశాలలో ఎలుకలు కలకలం సృష్టించాయి. హాస్టల్ లో నిద్రిస్తున్న తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కర

Read More

పేద స్టూడెంట్లకు శాపంగా ఓయూ కొత్త రూల్

మెరిట్​ ఉన్న పేద స్టూడెంట్లు నష్టపోయే అవకాశం అబ్బాయిలకు 140, అమ్మాయిలకు 35 సీట్లే కేటాయింపు ఇయ్యాల్టితో హాస్టల్​ అడ్మిషన్​ గడువు పూర్తి 

Read More

జగిత్యాల జిల్లాలో 9 మంది విద్యార్థులకు కరోనా

జగిత్యాల జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. మల్యాల మండలం తాటిపెళ్లి గురుకుల స్కూల్ లో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఒ

Read More

గురుకులాల్లో సౌలతులు కరువు

డార్మిటరీలోనే డైనింగ్​.. అందులోనే క్లాస్​రూంలు ఒక్కో హాల్​లో వంద మందికి పైగా స్టూడెంట్లు కొన్నిట్లో ఆరుబయటే క్లాసులు సరిపడా లేని బాత్రూమ్​లు.

Read More

కరోనాకు విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దు

విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష హైదరాబాద్, వెలుగు: కరోనా విషయంలో సర్కారు అలర్ట్‌‌గా ఉంటుందని, స్టూడెంట్లు, పేర

Read More

స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌లో ఖాళీలు 20 వేలేనట

స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌లో ఖాళీలు 20 వేలే ఇందులో టీచర్ పోస్టులే 14 వేలు వేకెంట్ లెక్కలు తీసిన టీచర్లు హైదరాబాద్, వెలుగు:

Read More

బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో విద్యార్థులకు అస్వస్థత

15 మంది విద్యార్థులకు అస్వస్థత  సరూర్​నగర్​ పరిధిలోని   బీసీ వెల్ఫేర్​ హాస్టల్​లో ఘటన  కలుషిత నీరు తాగడంతోనేనని విద్యార్థ

Read More

మిడ్​డే మీల్స్​కు ‘వెజ్’ ట్రబుల్

కొండెక్కిన కూరగాయల ధరలు భారీగా పెరిగిన కోడి గుడ్ల ధర స్టూడెంట్స్‌‌కు వండిపెట్టలేమంటున్న హెల్పర్లు పట్టించుకోని రాష్ట్ర సర్కారు

Read More

బస్సుల కోసం విద్యార్థుల రాస్తారోకో

టైంకు బస్సులు రావడం లేదంటూ యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో  రాస్తారోకో చేశారు విద్యార్థులు. మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు సరిగ

Read More

ప్రపంచ బ్యాంకుతో ఏపీ ఒప్పందం

250 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం అమరావతి: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆది

Read More