students

పాలకులనే నిరుద్యోగులుగా మార్చాలె : శ్రీధర్

తెలంగాణ రాష్ట్రం అనేక  ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల అనంతరం ఏర్పడింది. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు కలలుగన్న &nbs

Read More

ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకెళ్లాలి : తమిళిసై

కంది, వెలుగు: నేటి తరం స్టూడెంట్లు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకెళ్లాలని గవర్నర్ తమిళిసై సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో కందిలోని ఐఐటీహెచ్​లో

Read More

చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలి: రమణ

పర్వతగిరి, వెలుగు : స్టూడెంట్లు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని గురుకుల ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ మాధవీదేవి, క్రీడల ఇన్&

Read More

నిరుద్యోగుల ఆశలపై సీఎం నీళ్లు చల్లారు.. నిరుద్యోగుల ఆశలపై ..సీఎం నీళ్లు చల్లారు

అఖిలపక్షం ఆధ్వర్యంలో సడక్ బంద్ టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను తొలగించాలని డిమాండ్  నెట్​వర్క్, వెలుగు :  పోరాడి సాధించుకున్న తెలంగ

Read More

బీఆర్ఎస్​ను ఓడించాలి.. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ ప్రోగ్రామ్

ఓయూ, వెలుగు :  తొమ్మిదేండ్లుగా విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేసిన బీఆర్ఎస్​ను ఓడించాలని ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన

Read More

రాష్ట్ర స్థాయి నెట్ ‌‌బాల్ ​పోటీలకు అల్ఫోర్స్​ స్టూడెంట్స్

కొత్తపల్లి, వెలుగు : రాష్ట్ర స్థాయి జూనియర్​ నెట్​బాల్​ పోటీలకు అల్ఫోర్స్​ స్టూడెంట్స్​ ఎంపికైనట్లు విద్యాసంస్థల చైర్మన్​ నరేందర్​రెడ్డి తెలిపారు. ఈ స

Read More

బతుకమ్మ వేడుకలు షురూ

పాలమూరు జిల్లాలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. పాలమూరు యూనివర్సిటీలో విద్యార్థినులు, మహిళా లెక్చరర్లు, నాన్ టీచింగ్  సిబ్బంది రంగురంగ

Read More

ప్రగతి స్కాలర్‌‌షిప్ స్కీమ్​

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) డిప్లొమా, ఇంజినీరింగ్‌‌ చదువుతున్న విద్యార్థినుల కోసం స్కాలర్‌‌షిప్పులు అందజేస్తుంది. ప్

Read More

రాజకీయ శక్తిగా ఎదగాలి: విశారదన్ మహరాజ్

ఓయూ,వెలుగు: అణగారిన వర్గాల విద్యార్థులు అగ్ర కుల రాజకీయ పార్టీలకు కీ ప్రెషర్ గ్రూప్ ఫోర్స్ కావొద్దని,  ఒకవేళ అయితే  వెనకబాటు తప్పదని ధర్మ సమ

Read More

ప్రైవేట్​ స్కూల్ బస్సు బోల్తా.. 25 మంది స్టూడెంట్లకు గాయాలు

జడ్చర్ల టౌన్​, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రం సమీపంలోని మయూరి పార్కు వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేట్​ స్కూల్​ బస్సును లారీ ఢీ కొట్టింది.

Read More

కన్నెపల్లి కస్తూర్బా విద్యార్థినులకు అస్వస్థత

    18 మందికి కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు       బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు 12 మంది తరలింపు  &n

Read More

కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్​ పాలనలో రాష్ట్రం స్వర్ణయుగంగా మారిందన

Read More

కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం

మంచిర్యాల జిల్లాలో కన్నేపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిన్న

Read More