students
తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత పులి
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. (సెప్టెంబర్ 29) అర్ధరాత్రి 1గంట సమయంలో ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత కదలికల
Read Moreనవోదయలో 11వ తరగతి అడ్మిషన్స్
దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్వీ)ల్లో పదకొండో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్&zw
Read Moreస్టూడెంట్లకు ఫ్రీ ఇంటర్నెట్!
సిటీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయం ఆటోవాలాలకు సంక్షేమ పథకం వచ్చే నెల 2 నుంచి జిల్లాల టూర్
Read Moreతెలంగాణలో విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ : శ్రీధర్ బాబు
రాష్ట్రంలోని విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని టీపీసీసీ మేనిఫేస్టో కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కమిటీ
Read Moreసీఎంఏ ఫలితాల్లో మాస్టర్మైండ్స్ హవా
హైదరాబాద్, వెలుగు: సీఎంఏ ఫలితాల్లో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్మైండ్స్ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో సత్తా చాటారు. ‘ది ఇన్స్టిట్యూట్ఆఫ్ కాస్
Read Moreచదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
Read Moreవివిధ పోటీల్లో..పారమిత విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి, వెలుగు : నేషనల్ స్కిల్ ఎక్స్పోలో పారమిత హెరిటేజ్ స్కూల్ విద్యార్థులు శుభశ్రీ సాహు, శ్రీయాస్ అగ్రికల్చరల్ ఎకో ఫ్రెండ్లీ అగ్రో మెషీన్
Read Moreనేర స్వభావంపై లా స్టూడెంట్లకు అవగాహన ఉండాలి : డీజీపీ అంజనీకుమార్
శామీర్పేట, వెలుగు: నేరం, నేర స్వభావాలపై లా స్టూడెంట్లు అవగాహన పెంచుకోవాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. బుధవారం శామీర్పేటలోని నల్సార్ ల
Read Moreపాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు
వరంగల్ జిల్లాలో ఓ పాఠశాలలో పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. నర్సంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ ఈ ఘటన చోటు చ
Read Moreటీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి: అనుముల సురేశ్
నల్గొండ అర్బన్, కొండమల్లేపల్లి, వెలుగు: టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేశ్ డిమాండ
Read Moreవిద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి : రఘోత్తంరెడ్డి
కామారెడ్డి, వెలుగు: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు హెడ్మాస్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్
Read Moreవిద్యార్థులకు ఎక్స్ పైరీ అయిన రాగిజావా ప్యాకెట్లు.. పేరెంట్స్ ఆందోళన
జగిత్యాల జిల్లా కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలకు ఎక్స్ పైరీ అయిన రాగిజావా ప్యాకెట్లను అధికారులు సప్లయ్ చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగ
Read Moreవానకు..పుస్తకాలు తడిసినయ్
మరికల్ మండలకేంద్రంలో కొనసాగుతున్న జ్యోతిబాఫూలే నారాయణపేట స్కూల్లో విద్యార్థుల పుస్తకాలు ఆదివారం రాత్రి కురిసిన వానకు తడిసిపోయాయి. అద్దె భవనంల
Read More












