Telangana government

కేసీఆర్.. ధనిక రాష్ట్రం అంటవ్, ధాన్యం ఎందుకు కొనవ్?

చౌటుప్పల్: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆ అసహనాన్ని రైతులపై చూపుతున్నారని..

Read More

తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ సీరియస్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సచివాలయం కూల్చివేతకు, కొత్తగా నిర్మాణాలు చేపట్టానికి పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేద

Read More

అన్నదాతల జీవితాలతో ఆడుకుంటున్నరు

జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ హస్తం నేతలు,

Read More

ప్రతి గింజను మేమే కొంటాం.. అసలు టీఆర్ఎస్ బాధేంటి?

హైదరాబాద్: తెలంగాణకు దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పి.. ఎందుకు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. దళితులు ముఖ్యమంత్రిగా పనికిరారా

Read More

క్రిస్టియన్, ముస్లింల భవనాలకు నో ఫండ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ముస్లిం, క్రిస్టియన్​మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టిన ముఖ్య భవనాల నిర్మాణాలు ఏండ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. నిధుల

Read More

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారమేది?

ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న బాధితులు హైకోర్టును ఆశ్రయించిన 40 కుటుంబాలు  హైదరాబాద్, వెలుగు: పంట దిగుబడి రాక, పండిన పంటకు గిట్టుబాటు ధర ల

Read More

హుజురాబాద్ అందరికీ దిక్సూచి

హనుమకొండ: స్వతంత్ర్య భారత దేశ చరిత్రలో హుజూరాబాద్ లాంటి ఎన్నికను ఇంతవరకు ఎవరూ చూడలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే కాలంలో ఇలాంటిది ఎ

Read More

ఫ్రూట్ మార్కెట్ కేసు పిటిషన్ వాపస్ తీసుకున్న సర్కార్

ఉత్తర్వులు సవరించాలని హైకోర్టును కోరుతామని సుప్రీంకు వినతి న్యూఢిల్లీ, వెలుగు: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ వ్యవహారంపై హైకోర్టు ఉత్తర్వులను స

Read More

కొత్త హైకోర్టుకు 80 ఎకరాలు ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: కొత్త హైకోర్టు భవన సముదాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 80 ఎకరాలు కేటాయించాలని హైకోర్టు చీఫ్‌‌‌‌‌‌‌&z

Read More

పంజాబ్‌లో ఎలా కొంటున్నరో.. తెలంగాణలోనూ అట్లనే కొనాలె

హైదరాబాద్: బీజేపీ ధర్నాలు చేయాల్సింది ఇక్కడ కాదని.. ఢిల్లీలో అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీజేపీ నిరసనల్లో రైతులెవరూ పాల్గొన

Read More

మేడారం జాతరకు ప్రభుత్వం భారీగా నిధులు రిలీజ్

దేశంలోనే అతిపెద్ద రెండో జాతర అయిన మేడారం (సమ్మక్క సారలమ్మ) జాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరవుత

Read More

ఉప్పల్ భూముల అమ్మకానికి సిద్దమైన సర్కార్

మరోసారి భూముల అమ్మకానికి సిద్దమైంది సర్కార్. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో 2 వేల కోట్లు  సేకరించిన ప్రభుత్వం.. మరోసారి HMDA భూములను బేర

Read More

ప్రాజెక్టులకు లోన్ల కోసం కొత్త కార్పొరేషన్‌‌

మంజీరా ఇరిగేషన్‌‌ కార్పొరేషన్​ ఏర్పాటుకు సర్కారు చర్యలు దీని కింద సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు లోన్లు  నల్గొండ లిఫ్టులక

Read More