Telangana government
అమర జవాన్ కుటుంబాన్ని పట్టించుకోని రాష్ట్ర సర్కార్
మాటలే.. సాయం చేయలే! పదేండ్లుగా అమర జవాన్ యాదఈయ్య కుటుంబం ఎదురుచూపులు నాగర్ కర్నూల్, వెలుగు: ఆర్మీలో పనిచేస్తూ తీవ్రవాదుల దాడిలో
Read Moreకరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
కోరుట్ల,వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. శనివారం కోరుట్
Read Moreపోడు భూముల దరఖాస్తులను వెరిఫికేషన్ చేస్తలేరు
పెద్దపల్లి జిల్లాలో 8,298 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు గతేడాది డిసెంబర్లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి కాని వెరిఫికేషన్
Read Moreనిర్మలా సీతారామన్ అన్నీ అబద్దాలే మాట్లాడారు
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ఆదాయం పెరిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2022కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ ప్రకటించ
Read Moreకొత్త సెక్రటేరియట్ ప్రారంభం వెనుక సెంటిమెంట్ ఉందా..?
పాత సెక్రటేరియట్ కూలగొట్టి.. అదే ప్లేస్ లో కేసీఆర్ సర్కారు కొత్త భవనం నిర్మిస్తోంది. ప్లాను నుంచి డ్రైనేజీ దాకా సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక
Read Moreకావాలనే నాపై కేసులు పెడుతున్నరు
తెలంగాణ ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందన్నారు. కేసులను న్యాయపరంగా ఎదుర్కొం
Read Moreటెండర్లు పిలవకుండానే చేప పిల్లల పంపిణీ
ఆలస్యమవుతున్న చేప పిల్లల పంపిణీ ఇంకా టెండర్లు పిలవని సర్కారు ఏటా జులైలోనే పంపిణీ పూర్తి ఆలస్యమైతే నష్టపోతామన్న మత్స్యకారులు
Read Moreబడి పంతుళ్లకు భరోసా ఏది ?
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు దాటినా.. విద్యారంగం స్థితిగతులు ఏమాత్రం మారలేదు. ప్రభుత్వాలు, పాలకులు మారినా.. విద్యపై నిర్లక్ష్య వైఖరే కొనసాగుతోంది. సర్క
Read Moreముంచిన మేఘాకే బాగు చేసే బాధ్యతలు
ఎన్ని ప్రమాదాలు జరిగినా చర్యలు తీసుకోని సర్కారు నాడు ఎల్లూరు పంప్హౌస్ మునిగినా స్పందించలే మొన్న ‘పాలమూరు’లో
Read Moreపాతబస్తీలో సింధియా బిజీ బిజీ
హైదరాబాద్ లో కేంద్ర మంత్రి సింధియా జ్యోతిరాదిత్య సింధియా పర్యటన కొనసాగుతోంది. లోక్సభ ప్రవాస్ యోజన (Loksabha Pravas Yojana)లో భాగంగా హైదరాబాద్&zw
Read Moreకేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సీడబ్ల్యూసీ ఆ
Read Moreకేంద్రం ఒత్తిడితోనే తెలంగాణ సర్కార్ ఉచిత బియ్యం పంపిణీ
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే జూన్ నుంచి తెలంగాణ సర్కార్ పీఎంజీకేఏవై కింద ఉచిత బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తోందని కేంద్ర మ
Read Moreమహిళలను చిత్ర హింసలు పెడుతున్నరు
మంచిర్యాల: 2002 నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్నవారికి ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. మంచిర్యాల జిల్లా, దండేపల్
Read More












