Telangana Govt

ఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం : తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో బీసీలు మీటింగ్ పెట్టవద్దా..? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. తాజ్ కృష్ణ హోటల్ నుండి బీసీలకు రక్షణ దొరకాలన్నారు. అక్టో

Read More

గ్రూప్ 1 రద్దు తీర్పును సవాల్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం

గ్రూప్‌ - 1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్‌పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. అత్యవసర విచారణక

Read More

తెలంగాణ జాబ్స్ స్పెషల్ : ఉద్యమంలో కీలక సంఘటనలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో సబండ వర్ణాలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు కీలక పాత్

Read More

చీకట్లోనూ ఉపాధ్యాయుల నిరసన.. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్

హైదరాబాద్ : 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గోషామహల్ పోలీస్ స్ట

Read More

బొల్లం మల్లయ్యకు టికెట్ ఇస్తే ఓడిస్తాం.. బీఆర్ఎస్ అధిష్టానానికి అసమ్మతి వర్గం హెచ్చరిక

సూర్యాపేట జిల్లా : కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ కేటాయిస్తే పార్టీకి సహకరించమని అసమ్మతి వర్గం తేల్చి చెప్పింది. 2018 ఎన్నికల్లో

Read More

పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీస్కుంటే ఊకోం: ఆకునూరి

వీసీ పదవిని రూ.2 కోట్లకు అమ్ముకుంటున్నరు   వీసీలంతా కేసీఆర్​కు భజన చేస్తున్నరు   కేయూలో పీహెచ్​డీ అక్రమాలపై విచారణ జరిపించా

Read More

మోడీ షెడ్యూల్ మళ్లీ మారింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో మరోసారి మార్పులు జరిగాయి. సెప్టెంబరు 30వ తేదీకి బదులు అక్టోబరు 1వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు మహబూబ్ నగర్ కు

Read More

గుర్తింపే లేని సంఘానికి ఓడీ

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కుల సంఘాలకు సర్కారు ప్రాధాన్యత పెంచింది. దీంట్లో భాగంగా సర్కారు గుర్తింపులేని ఒక కులానికి స

Read More

మానసిక దివ్యాంగుల వివరాలివ్వండి

హైదరాబాద్, వెలుగు : మానసిక దివ్యాంగులు, అనాథలైన మానసిక దివ్యాంగుల వివరాలు ఇవ్వాలని ప్రభు త్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జిల్లా కేంద్రాల్లో వ

Read More

ఇండ్లు లేని పేదలను కేసీఆర్ మోసం చేస్తుండు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలను కేసీఆర్ 9 ఏండ్లుగా  మోసం చేస్తున్నడని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్  ప్రభాకర్ ఆరోపించారు. &nbs

Read More

జీవో 111పై కమిటీ ..రిపోర్ట్ రావాల్సి ఉంది

హైదరాబాద్, వెలుగు: జీవో 111లో సడలిం పు అంశాలపై స్టడీ చేసేందుకు ఆఫీషియల్ కమిటీ రిపోర్టు రావాల్సి ఉందని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది. రిపోర్టు వచ్చ

Read More

అవినీతి మానుకుంటేనే అభివృద్ధి, సంక్షేమం!

నూతన ఆర్థిక విధానాల పర్యవసానంగా మన సమాజంలో ఆర్థిక అసమానతలు అనేక రెట్లు పెరిగిపోయినాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్య, వైద్య వ్యవస్థలను ప్రభుత్వ రం

Read More

కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి: ఆర్టీసీ జేఏసీ

  హైదరాబాద్, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ గురువారం ప్రకటించిం

Read More