Telangana Govt
హుస్సేన్సాగర్ వద్ద బారులుతీరిన గణేష్ విగ్రహాలు
గ్రేటర్ హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఇంకా వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం బారులుతీరాయి. తెలుగుతల్లి ఫ
Read Moreచార్మినార్ దగ్గర ముగిసిన గణేష్ శోభాయాత్ర
గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలివెళ్తున్నాయి. గణేష్ నిమజ్
Read Moreమోదీ మహబూబ్నగర్ పర్యటనలో స్వల్ప మార్పులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్నగర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మందుస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న ఉదయం 11: 20 గంటలకు ఢిల
Read Moreట్యాంక్ బండ్పైనే గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలె : వీహెచ్పీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై ఈరోజు (
Read Moreగ్రూప్ 1 పరీక్ష మళ్లీ పెట్టండి : హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్
Read Moreప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఉండాలన్నదే కేసీఆర్ కల : తలసాని
దేశ చరిత్రలో 100శాతం సబ్సిడీతో లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి ఇస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక్కో ఇంటి
Read Moreటెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష జరగ్గా.. పేపర్-1కు 2.26 లక్షల మంద
Read Moreసీఎం కేసీఆర్కు వైరల్ ఫీవర్
సీఎం కేసీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కేసీఆర్ కు వైరల్ ఫీవర్ సోకిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్ ఫీవర్ తో
Read Moreవిద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా..? : టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1 రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్&zwnj
Read Moreపీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ
పీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసులు అధికారులు సందిగ్ధంలో పడ్డార
Read Moreగవర్నర్కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు : బండి సంజయ్
కరీంనగర్ : తెలంగాణ గవర్నర్ తమిళిసైకు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఫైలు పంపినా గుడ్డిగా ముద్ర వ
Read Moreఆలేరు ఎమ్మెల్యేకు రూ.10వేల జరిమానా విధించిన హైకోర్టు
హైదరాబాద్ : ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్త
Read Moreరాష్ట్రంలో 17సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి : కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 17 సార్లు ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ అయ్యాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. గత తొమ్మిది సంవత్
Read More












