Telangana Govt
బీజేపీ మీడియా పాయింట్ తరలింపు : సెంటిమెంట్ అంటున్న నేతలు
హైదరాబాద్ : హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ నుంచి మీడియా పాయింట్ తరలింపుకు సన్నహాలు జరుగుతున్నాయి.సెప్టెంబర్ 29వ తేదీ వరకు బీజేపీ స్టేట్ ఆఫీస
Read Moreసెప్టెంబర్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం..
హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (DSC-2023) సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్
Read Moreబీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్
బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గంలో 70 వేల బోగస్ ఓట్లక
Read Moreగురుకుల హాస్టల్స్లో కనీస సదుపాయాలు ఎందుకు లేవు : తెలంగాణ హైకోర్టు
తెలంగాణలోని రెసిడెన్షియల్ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవుతున్నాయని, సరైన సదుపాయాలు లేవంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై న్యాయస్
Read Moreకాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టి చెరువు ఈదినట్టే : మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా ఉన్న రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు కొత్తగా మేనిఫెస్టో అంటూ బయలు దేరా
Read Moreగృహలక్ష్మి .. మహాలక్ష్మి ఒక్కరే!!
సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరీ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో అధికారం లోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ
Read Moreకాంగ్రెస్లో జోష్!.. 119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు
కాంగ్రెస్లో జోష్! 119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు ఆరు గ్యారెంటీలపై విస్తృతంగా ప్రచారం తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా
Read Moreఅసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా : రేఖానాయక్
నిర్మల్ జిల్లా : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు వార్నింగ్ ఇచ్చారు. రూ.2 కోట్ల 25 లక్షల ACDP (Assembly constituency de
Read Moreకాంగ్రెస్ పార్టీ హామీలన్నీ బోగస్ : మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆచరణ సాధ్యం కాని హామీలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని చెప్పా
Read Moreసెప్టెంబర్ 18న డీఎస్సీ డీటెయిల్డ్ నోటిఫికేషన్.. 20 నుంచి అక్టోబర్ 21 వరకూ దరఖాస్తులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న 5,089 టీచర్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ ను సోమవారం రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ
Read Moreరైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసింది : కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్ : రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం నిరంకుశ పాలన ముగిసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏడాది పాటు సాయుధ పోరాటం
Read Moreగ్రేడ్ 4 సెక్రటరీలుగా జేపీఎస్లు.. జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం
గ్రేడ్ 4 సెక్రటరీలుగా జేపీఎస్లు జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం కొత్తగా 3,551 పోస్టుల క్రియేట్ రెగ్యులర్ కు 6,616 మంది అర్హులుగా గుర్తింపు
Read Moreసర్కార్ హాస్టల్స్లో ఉన్న సౌలత్లపై రిపోర్ట్ ఇవ్వండి.. హైకోర్టు ఆదేశం
సర్కార్ హాస్టల్స్లో ఉన్న..సౌలత్లపై రిపోర్ట్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ విద్యా సంస
Read More












