Telangana Govt
బీజేపీ బిగ్ స్కెచ్.. గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ
బీజేపీ బిగ్ స్కెచ్ గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ పుసుపుబోర్డు, గిరిజన వర్సీటీ ప్రకటనతో జోష్ రేపు నిజామాబాద్ లో మోదీ .. ఇందూరు ప్రజాగ
Read Moreభారత్ను పరిపాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్కు ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి
నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు కాటకాలకు అల్లాడిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ.. నిజాం కాలంలోనే జిల్లాగా
Read Moreరాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారం : ఎంపీ ఉత్తమ్
సూర్యాపేట జిల్లా : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు ఎంపీ ఉత్తమ్ కు
Read Moreఎలక్షన్ సమాచారంతో సిద్ధంగా ఉండండి : సీఎస్ శాంతి కుమారి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నెల 3న ఎలక్షన్ కమిషన్ అధికారుల పర్యటన ఉన్నందున అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశి
Read Moreహుస్సేన్సాగర్ వద్ద బారులుతీరిన గణేష్ విగ్రహాలు
గ్రేటర్ హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఇంకా వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం బారులుతీరాయి. తెలుగుతల్లి ఫ
Read Moreచార్మినార్ దగ్గర ముగిసిన గణేష్ శోభాయాత్ర
గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలివెళ్తున్నాయి. గణేష్ నిమజ్
Read Moreమోదీ మహబూబ్నగర్ పర్యటనలో స్వల్ప మార్పులు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్నగర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మందుస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న ఉదయం 11: 20 గంటలకు ఢిల
Read Moreట్యాంక్ బండ్పైనే గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలె : వీహెచ్పీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై ఈరోజు (
Read Moreగ్రూప్ 1 పరీక్ష మళ్లీ పెట్టండి : హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించాలని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్
Read Moreప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఉండాలన్నదే కేసీఆర్ కల : తలసాని
దేశ చరిత్రలో 100శాతం సబ్సిడీతో లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి ఇస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక్కో ఇంటి
Read Moreటెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష జరగ్గా.. పేపర్-1కు 2.26 లక్షల మంద
Read Moreసీఎం కేసీఆర్కు వైరల్ ఫీవర్
సీఎం కేసీఆర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కేసీఆర్ కు వైరల్ ఫీవర్ సోకిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైరల్ ఫీవర్ తో
Read Moreవిద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా..? : టీఎస్పీఎస్సీపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1 రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్&zwnj
Read More












