Telangana Govt
పీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ
పీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసులు అధికారులు సందిగ్ధంలో పడ్డార
Read Moreగవర్నర్కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు : బండి సంజయ్
కరీంనగర్ : తెలంగాణ గవర్నర్ తమిళిసైకు రాజకీయాలు ఆపాదించడం సరికాదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఫైలు పంపినా గుడ్డిగా ముద్ర వ
Read Moreఆలేరు ఎమ్మెల్యేకు రూ.10వేల జరిమానా విధించిన హైకోర్టు
హైదరాబాద్ : ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. 2018 ఎన్నికల అఫిడవిట్ లో ఆస్త
Read Moreరాష్ట్రంలో 17సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి : కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో 17 సార్లు ఎగ్జామ్ పేపర్స్ లీకేజీ అయ్యాయని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి చెప్పారు. గత తొమ్మిది సంవత్
Read Moreగణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసుల హై సెక్యూరిటీ
గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్
Read Moreనేడు (సెప్టెంబర్ 26న) సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ
ఢిల్లీ : నేడు (సెప్టెంబర్ 26వ తేదీ) సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం
Read Moreరోడ్డు లేదు..అంబులెన్స్ రాలేదు.. అర్థరాత్రి గర్బిణీని 3 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు..
తెలంగాణలో మారుమూల గ్రామాలకు రోడ్డు మార్గం కూడా లేని దుస్థితి. తెలంగాణలో ప్రజల చెంతకు అన్ని సౌకర్యాలు చేరుతున్నాయి...అని గొప్పలు చెప్పుకునే అధికా
Read Moreఐదు లక్షల మంది బీసీలతో బహిరంగ సభ నిర్వహిస్తాం : తీన్మార్ మల్లన్న
హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో బీసీలు మీటింగ్ పెట్టవద్దా..? అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. తాజ్ కృష్ణ హోటల్ నుండి బీసీలకు రక్షణ దొరకాలన్నారు. అక్టో
Read Moreగ్రూప్ 1 రద్దు తీర్పును సవాల్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం
గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై టీఎస్పీఎస్సీ అప్పీల్కు వెళ్లింది. అత్యవసర విచారణక
Read Moreతెలంగాణ జాబ్స్ స్పెషల్ : ఉద్యమంలో కీలక సంఘటనలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో సబండ వర్ణాలు పాల్గొన్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు కీలక పాత్
Read Moreచీకట్లోనూ ఉపాధ్యాయుల నిరసన.. 317 జీవో రద్దు చేయాలని డిమాండ్
హైదరాబాద్ : 317 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గోషామహల్ పోలీస్ స్ట
Read Moreబొల్లం మల్లయ్యకు టికెట్ ఇస్తే ఓడిస్తాం.. బీఆర్ఎస్ అధిష్టానానికి అసమ్మతి వర్గం హెచ్చరిక
సూర్యాపేట జిల్లా : కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ కేటాయిస్తే పార్టీకి సహకరించమని అసమ్మతి వర్గం తేల్చి చెప్పింది. 2018 ఎన్నికల్లో
Read Moreపోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీస్కుంటే ఊకోం: ఆకునూరి
వీసీ పదవిని రూ.2 కోట్లకు అమ్ముకుంటున్నరు వీసీలంతా కేసీఆర్కు భజన చేస్తున్నరు కేయూలో పీహెచ్డీ అక్రమాలపై విచారణ జరిపించా
Read More












