Telangana Govt

సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. వారం రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశ

Read More

దళితబంధుపై హైకోర్టులో పిల్ : కొందరికే లబ్ధి రాజ్యాంగానికి విరుద్ధం

హైదరాబాద్ : దళితబంధు స్కీమ్ లో ఎమ్మెల్యేలు, అధికారుల ప్రమేయం, వారి సిఫార్సులు ఉండకూడదని దాఖలైన పిల్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం (ఆగస్టు 30న) విచారణ చే

Read More

తుమ్మల ఇంట్లో కీలక సమావేశం.. కాంగ్రెస్లోకి వెళ్తారా..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దారెటు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పాలేరు టికెట్ ఆశించిన తుమ్మల

Read More

సెప్టెంబర్​ 1న భారత వజ్రోత్సవ ముగింపు వేడుక

హైదరాబాద్​, వెలుగు: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ ముగింపు కార్యక్రమాలను సెప్టెంబర్ 1న హెచ్ఐసీసీలో  నిర్వహిస్తామని సీఎస్ ​శాంతి కుమారి తెలిపారు. వజ్ర

Read More

కొత్త కేజీబీవీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్

కొత్త కేజీబీవీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్  కేంద్రం మంజూరు చేసిన తర్వాత ఏడాదికి రాష్ట్ర సర్కార్ అనుమతి  హైదరాబాద్, వెలుగు : 

Read More

రాష్ట్రంలో కొత్తగా 20 కేజీబీవీలు..ఎక్కడెక్కడంటే.?

రాష్ట్రంలో కొత్తగా 20 కస్తూర్బా గాంధీ బాలికా  విద్యాలయాలు (KGBV) మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 60 లక్షల నిధులను కూడా విడుద

Read More

అధికార పార్టీ నాయకులు తిన్నది కక్కిస్తాం.. బీఆర్ఎస్ పై పొంగులేటి గరం గరం

ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లు పెట్టడం వల్ల బీఆర్ఎస్ నాయకులకు 10 వేల ఓట్లు వ్యతిరేకంగా పడుతాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ ఎన్న

Read More

భూ కేటాయింపుపై వివరాలివ్వండి.. ఆర్​బీఆర్ సొసైటీ కేసులో సర్కార్​కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు:  బుద్వేలులో  ఎకరం రూ.1కి చొప్పున అయిదెకరాల భూమిని రాజా బహద్దూర్‌‌‌‌ వెంకట్‌‌‌‌రామ

Read More

విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలి..వామపక్ష పార్టీల నేతల డిమాండ్

బషీర్​బాగ్, వెలుగు:కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను విరమించుకోవాలని వామపక్ష పార్టీల నేతలు డిమాండ్​ చేశారు.  విద్యుత్ ఉద్యమ అమర వీరుల 23వ వర్ధ

Read More

ప్రజావాణికి 451 అర్జీలు

హైదరాబాద్, వెలుగు: లక్డీకపూల్​లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 451 అర్జీలు అందినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తె

Read More

ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు : ఆకునూరి మురళి

హైదరాబాద్ : ఇండియాలో ఎప్పటి నుంచో అందరూ సమానంగా ఉండాలని, అందరూ సమానంగా ఉండొద్దనే రెండు భావజాలాలు ఉన్నాయని చెప్పారు సోషల్ డెమోక్రటిక్ ఫోరం(ఎస్డీఎఫ్) వ్

Read More

ఒకేరోజు 60కిపైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి సబిత

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒకే రోజు తన నియోజకవర్గంలో 60కిపైగా శంకుస్థాపనలు చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం ర

Read More

అధికారంలోకి రాగానే రైతుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం : కిషన్ రెడ్డి

కేసీఆర్ పాలనలో వ్యవసాయం విధ్వంసం అయ్యిందన్నారు తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ పర

Read More