Telangana News
షబ్బీర్ అలీ సెగ్మెంట్ చేంజ్!?
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీఆర్ అలీ సెగ్మెంట్ మారుతారని తెలుస్తోంది. అందుకే ఫస్ట్ లిస్ట్ లో ఆయన పేరు ప్రకటించలేదని సమాచారం. ఇప్పటికే మూడు సార్లు ఓటమి చ
Read Moreలింగంపల్లి - విశాఖ జన్మభూమి ఎక్స్ప్రెస్ మళ్లీ ప్రారంభం
విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ను మంగళవారం(అక్టోబర్ 17) నుంచి మళ్లీ ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. లింగంపల్లి-విశాఖపట్
Read Moreమాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్కు రాజీనామా.. కాంగ్రెస్ లో చేరే ఛాన్స్
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత సోమవారం(అక్టోబర్ 16) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నిజామాబాద్ అర్బన్ కాం
Read Moreనమ్మకానికి కేసీఆర్.. నయవంచనకు కాంగ్రెస్: హరీష్ రావు
రేపు(అక్టోబర్ 17) సిద్దిపేటలో బీఆర్ఎస్ ఆశీర్వాద సభ నిర్వహిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. లక్షమందితో సభ నిర్వహిస్తామని మని స్పష్టం చేశారు. 20వేల మ
Read Moreబీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. జనగామలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించార
Read Moreధరణితో లక్షల ఎకరాలు మాయం.. : బీఆర్ఎస్ కారు.. బేకార్ : రాజ్ నాథ్ సింగ్
ధరణి పోర్టల్ తీసుకు వచ్చి.. తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములను మాయం చేసిందంటూ.. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు కేంద్ర రక్
Read Moreకల్వకుంట్ల కుటుంబం అవినీతి ఢిల్లీ వరకు చేరింది: రాజ్ నాథ్ సింగ్
జమ్మికుంట బహిరంగ సభలో కేసీఆర్ పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే పోరాడలేదని విమర్శించారు. త
Read Moreనన్ను సీఎంను చేస్తే.. సికింద్రాబాద్ని స్వర్గంలా మారుస్తా: కేఏ పాల్
తనను సీఎంను చేస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని స్వర్గంలా మారుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం క
Read Moreరైతు రుణమాఫీ చేయాలంటూ రైతుల ఆందోళన
రైతు రుణమాఫీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2వేల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న
Read Moreకాంగ్రెస్ పార్టీ సర్వే రిపోర్ట్లను బయట పెట్టాలి: హరివర్ధన్ రెడ్డి
సికింద్రాబాద్ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావాహ అభ్యర్థి హరివర్ధన్ రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ
Read Moreకాంగ్రెస్ యుద్ధం బీఆర్ఎస్తోనే: క్రిస్టోఫర్ తిలక్
వేములవాడ, వెలుగు : కాంగ్రెస్ యుద్ధం బీఆర్ఎస్ పార్టీతోనే అని, వచ్చే 44 రోజుల్లో బీఆర్ఎస్ కొత్త డ్రామాల
Read Moreకరీంనగర్ అల్ఫోర్స్ లో టీచర్స్ ట్రైనింగ్
కరీంనగర్ టౌన్,వెలుగు: భగత్ నగర్ లోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ లో ఆదివారం అల్ఫోర్స్ , లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శాతవాహన ఆధ్వర
Read Moreశైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వస్తి పుణ్యాహవచనం,
Read More













