Telangana News
నిలోఫర్లో కిడ్నాప్ అయిన బాలుడు సేఫ్
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి నుంచి సెప్టెంబర్ 14న కిడ్నాప్కు గురైన బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. మహిళ కిడ్నాపర్ నుంచి ఆరు నెలల బాలుడిని
Read Moreహీరో నవదీప్ కు నోటీసులు ఇచ్చి.. డ్రగ్స్ కేసులో విచారించండి : హైకోర్టు
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలకమైన పరిణామం జరిగింది. డ్రగ్స్ కేసులో లేనని.. పోలీసుల వైఖరిని తప్పుబడుతూ.. హైకోర్టు వెళ్లిన నటుడు, హీరో నవదీప్ కు ఎదురుదెబ
Read Moreఏడు పులి పిల్లలు.. వరసగా చనిపోయాయి.. ఈ వైరస్ అంత ప్రమాదకరమా..!
పులి.. వన్యప్రాణి సంరక్షణ కింద ఎన్నో చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే బెంగళూరులోని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్కులో వరసగా.. ఏడు పులి పిల్లలు చ
Read Moreటైర్ పేలి రోడ్డు కిందికి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. బుధవారం(సెప్టెంబర్ 20) ఉదయం మెట్ పల్లి నుంచి ఖానాపూర్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టైర్ పేలి రోడ్డు కిందకి దూసుక
Read Moreనాణ్యమైన విద్య కోసమే గురుకులాల ఏర్పాటు : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నస్రుల్లాబాద్, వెలుగు : పేద పిల్లలకు కూడా నాణ్యమైన విద్య అందించడానికే సీఎం కేసీఆర్ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్
Read Moreకల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
ఈ మధ్య ప్రతీది కల్తీ అవుతోంది. దీంతో బయట ఏది కొనాలన్నా భయం వేస్తుంది. ముఖ్యంగా నిత్యావసరాలు పాలు, నూనె, కూరగాయలు ఇలా నిత్యావసర వస్తువులు కల్తీ అవుతున్
Read Moreరసాభాసగా PACS సమావేశం.. నేతలు, రైతుల మధ్య వాగ్వాదం
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు PACS సర్వసభ్య సమావేశంలో గొడవ జరిగింది. సభకు హాజరైన రైతులు, నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే చిరుమ
Read Moreమహిళా రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలె: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు : చట్టసభల్లో మహిళలకు కల్పిం చే 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్ప
Read Moreకవిత ఇంటి వద్ద సంబురాలు
హైదరాబాద్, వెలుగు : చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్బిల్లుకు కేంద్ర కేబినెట్ఆమోదం తెలపడం, మంగళవారం లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడంపై ఎమ్మెల్సీ కల్వకుంట
Read Moreమంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్.. నలుగురికి గాయాలు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ చింతల్ బస్టాప్ సమీపంలో మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీలు కడుతుండగా నలుగురికి కరెంట్ షాక్ తగిలింది. క్షతగాత్రులను స్థ
Read Moreసోషల్ మీడియా యూజర్లకూ ఏజ్ లిమిట్ నిర్ణయించండి: కర్నాటక హైకోర్టు
బెంగళూరు: ప్రజలు సోషల్ మీడియాను వినియోగించేందుకు కనీస వయసును నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి కర్నాటక హైకోర్టు సూచించింది. పిల్లలపై సోషల్ మీడియా తీవ
Read Moreబీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే బిల్లుకు మద్దతివ్వాలె: లక్ష్మణ్
న్యూఢిల్లీ, వెలుగు: మహిళా రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మోదీ తెచ్చిన బిల్లుకు అనుకూలంగా ఓటెయ్యాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
Read More













