Telangana News
మహిళా బిల్లు కాదు.. దొరసానుల బిల్లు: విశారదన్ మహరాజ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ‘పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయేది మహిళా బిల్లు కాదని..దొరసానుల బిల్లు అని డీఎస్పీ చీఫ్ డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నా
Read Moreనల్గొండ జిల్లాలో వాకింగ్ కు వెళ్తే ప్రాణాలు పోతయా?
నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లిన దంపతులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంత
Read Moreవీసీ వర్సెస్..యూనివర్సిటీ!
హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో వీసీ తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. అధ్యాపకుల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లలో పక్షపాతం చూపారంటూ టీచింగ్స్టాఫ్లో అ
Read Moreభూతగాదాలతో ‘ఖని’లో రియల్టర్ హత్య
గోదావరిఖని/జ్యోతినగర్, వెలుగు : భూతగాదాలతో పెద్దపల్లి
Read Moreబీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్
బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గంలో 70 వేల బోగస్ ఓట్లక
Read Moreగురుకుల హాస్టల్స్లో కనీస సదుపాయాలు ఎందుకు లేవు : తెలంగాణ హైకోర్టు
తెలంగాణలోని రెసిడెన్షియల్ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవుతున్నాయని, సరైన సదుపాయాలు లేవంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై న్యాయస్
Read Moreకాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టి చెరువు ఈదినట్టే : మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా ఉన్న రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు కొత్తగా మేనిఫెస్టో అంటూ బయలు దేరా
Read Moreఆరు గ్యారంటీలు కాదు.. కాంగ్రెస్ వస్తే 6 నెలలకో సీఎం మారతాడు: మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా 6 నెలలకో ఆరుగురు ముఖ్యమంత్రిలు మాత్రం మారతారని మంత్రి హరీష్ రావు చురకలంటించారు. రెండు
Read Moreకొత్త పార్లమెంట్లోకి పాదయాత్రగా వెళ్లిన ఎంపీలు
నూతన పార్లమెంట్ భవనంలో ఎంపీలు ఆసీనులయ్యారు. పాత పార్లమెంట్ నుంచి ఎంపీలంతా కొత్త పార్లమెంట్ లోకి తరలివెళ్లారు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ప్రధాని
Read Moreసెప్టెంబర్ 20 నుంచి డీఎస్సీ అప్లికేషన్లు.. టీఆర్టీ రోస్టర్ విడుదల
సెప్టెంబర్ 20 నుంచి టీచర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 33 జిల్లాల వారిగా టీచర్ పోస్టులకు విద్యాశాఖ రోస్టర్ ఖాళీలను విడుదల
Read Moreవిశ్వమిత్రుడిగా భారత్..ఉజ్వల భవిష్యత్ నిర్మించే బాధ్యత ఎంపీలదే
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారతదేశం నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత పరిపాలన విధానం, యూపీఐ వంటి వాటిపై విశ్వవ
Read Moreనిమజ్జన ఏర్పాట్లు మరింత పెంచాం.. అపోహలు నమ్మొద్దు: తలసాని
నిమజ్జన ఏర్పాట్లు మరింత పెంచామని, ఎవరూ అపోహలు నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిమర్జన ఏర్పాట్లను ఆయన పరి
Read Moreతెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు: గుత్తా సుఖేందర్
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గ
Read More













